శ్రీవారి లడ్డూ ప్రసాద పంపిణీకి నేటి నుంచి పేస్ రికగ్నేషన్ అమలు

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (08:51 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి భక్తులు అమృతంగా పరిగణించే శ్రీవారి లడ్డూ ప్రసాదాల పంపిణీకి సరికొత్త విధానాన్ని బుధవారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందులోభాగంగా మార్చి ఒకటో తేదీ నుంచి శ్రీవారి లడ్డూల ప్రసాదం పంపిణీ కోసం ఫేస్ రికగ్నేషన్‌ను అమలు చేయనున్నారు. 
 
ఇప్పటికే ఈ విధానాన్ని మంగళవారం ప్రయోగాత్మకంగా అమలు చేసి, బుధవారం నుంచి శాశ్వతంగా అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే శ్రీవారి భక్తులకు గదుల కేటాయింపులోనూ, ఖాళీ చేసే సమయంలోనూ ఫేస్ రికగ్నేషన్ విధానాన్నే అమలు చేయనున్నారు. 
 
గదుల కేటాయింపు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2‌లో టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఫేస్‌ రికగ్నేషన్ సాయంతో లడ్డూలు పంపిణీ చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Caught on camera: గుండెపోటుతో ఏఎస్ఐ మృతి.. ఎస్కలేటర్‌పైకి అడుగుపెట్టేందుకు? (video)

అన్నమయ్య జిల్లాలో చెల్లెలిపై అన్న లైంగిక దాడి, మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక

ఏపీలో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్

ఏడేళ్ల సోదరుడి ముందే గంజాయి మత్తులో బాలికపై అత్యాచారం

మహిళలకు నెలసరి సెలవు మంజూరు - కర్నాటక మంత్రివర్గం నిర్ణయం

అన్నీ చూడండి

లేటెస్ట్

07-10-2025 మంగళవారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

బ్రహ్మ రాక్షసిని శిక్షించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

కాముని పున్నమి.. లక్ష్మీదేవి ఉద్భవించిన పూర్ణిమ.. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి?

06-10-2025 సోమవారం ఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments