Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త..

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (11:23 IST)
తిరుమలలో ప్రస్తుతం  వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినం రోజులోనే భక్తులును వైకుంఠ ద్వారం ద్వారా  శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. వైకుంఠం ద్వారం గుండా స్వామి వారిని దర్శిచుకోవాలని భక్తులు కోరుకుంటారు. అయితే భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకొని 10 రోజులు పాటు వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో ద్వారాలును తెరవాలని టీటీడీ భావిస్తోంది. 
 
 
10 రోజులు పాటు వైకుంఠ ద్వారాలు గుండా భక్తులను అనుమతించేందుకు ఆగమ సలహామండలి కూడా ఆమోదం తెలిపింది. ఇక పాలకమండలి ఆమోదం పొందితే ఈ ఏడాది నుంచే నూతన విధానం అమలులోకి రానుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌ను ఓడించడం అసాధ్యం.. మంత్రి అంబటి రాంబాబు

ఒక రాయికి మూడు గాయాలు ఎలా తగులుతాయి? టీడీపీ అధికార ఆనం వెంకటరమణారెడ్డి

వివేకా హత్యపై మా వద్ద ఆధారులున్నాయ్.. అత్తమ్మపై సునీత ఫైర్

అబ్బబ్బా... జగన్‌కు గులకరాయి తగిలితేనే రాష్ట్రానికి గాయమైనట్లా? : పవన్ కళ్యాణ్

లోక్‌సభ ఎన్నికలు : రోజుకు రూ.100 కోట్ల నగదు స్వాధీనం

12-04-2024 శుక్రవారం దినఫలాలు - దైవ, పుణ్య సేవా కార్యాల పట్ల మరింతగా ఆసక్తి...

శ్రీరామ లవకుశుల యుద్ధభూమి.. వకుళ వృక్షం.. శిరువాపురి.. ఎక్కడ?

దుర్గాష్టమి.. సర్వార్థసిద్ధి, రవి యోగం.. కన్యారాశికి ఊహించని బెనిఫిట్స్

11-04-2024 గురువారం దినఫలాలు - ప్రముఖులతో మితంగా సంభాషించటం శ్రేయస్కరం...

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ- వేలంలో స్వామి వస్త్రాలు

తర్వాతి కథనం
Show comments