Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఘనంగా పవిత్రతోత్సవాలు ప్రారంభం

Webdunia
గురువారం, 30 జులై 2020 (21:16 IST)
తిరుమలలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా శ్రావణమాసంలో శుక్లపక్ష త్రయోదశినాడు ముగిసే విధంగా తిరుమలలో పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఆగష్టు 1వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. 
 
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి యేడాది ఏకాదశి, ద్వాదశి, త్రయోదశినాడు ఉత్సవాలను నిర్వహించడం టిటిడికి ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు పవిత్ర ప్రతిష్ట జరుగగా రేపు పవిత్ర సమర్పణ, ఆగష్టు 1వ తేదీన పూర్ణాహుతి జరుగనుంది.
 
సంవత్సరం మొత్తం ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, వేడుకలు అర్చకుల వల్ల సిబ్బంది వల్ల తెలిసీ తెలియకుండా కొన్ని దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలుగకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం టిటిడికి ఆనవాయితీగా వస్తోంది. కరోనా పుణ్యమా అని ఏకాంతంగా పవిత్రోత్సవాలను టిటిడి నిర్వహిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

Telangana Crime: ప్రేమిస్తానని చెప్పాడు.. కానీ పెళ్లికి ముందే వరకట్నం కోసం వేధించాడు... ఆ యువతి?

అన్నీ చూడండి

లేటెస్ట్

raksha bandhan 2025: రాఖీ కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి? ఎక్కడ పడవేయాలి?

10-08-05 నుంచి 16-08-2025 వరకు మీ వార రాశి ఫలాలు

శ్రీ గంధం పెట్టుకుంటే కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

09-08-2025 శనివారం ఫలితాలు - పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త...

Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు

తర్వాతి కథనం
Show comments