Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడసేవకు ఒక్కరోజు ముందే తిరుమలలో లక్షలాది మంది భక్తులు..

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (20:42 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం గరుడ సేవ. స్వామివారికి ఎంతో ఇష్టమైంది గరుత్మంతుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని గరుడ సేవరోజు తిలకిస్తే సకల పాపాలు తొలగిపోయి మంచి జరుగుతుందన్నది భక్తుల నమ్మకం. అందుకే ఆ స్వామిని చూసేందుకు భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్నారు
 
అంతే కాదు రేపు గరుడ సేవ జరుగనుండగా ఈరోజుకే లక్షలాదిమంది జనం తిరుమలకు చేరుకున్నారు. తిరుపతి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గోవింద మాలలు ధరించిన భక్తులు సేదతీరుతున్నారు. ఆ స్వామివారిని కనులారా వీక్షించేందుకు భక్తులు తండోతండాలుగా తరలివస్తున్నారు. 
 
ప్రతి యేడాది గరుడోత్సవం రోజు 4నుంచి 5లక్షలమంది జనం శ్రీవారిని దర్సించుకుంటారు. అలాంటిది ఈ యేడాది ఆ సంఖ్య పెరిగే అవకాశముందని టిటిడి అంచనా వేస్తోంది. ఒకరోజు ముందుగానే భక్తజనం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో టిటిడి ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందనేది ప్రశ్నార్థంకంగా మారుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

లేటెస్ట్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

తర్వాతి కథనం
Show comments