నిల్చున్నపుడు కోపం వస్తే ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (12:08 IST)
చాలామంది ప్రతి చిన్న విషయాన్ని చిర్రుబుర్రులాడుతుంటారు. మరికొందరు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోకుండా కస్సుబుస్సులాడుతారు. సర్దిచెప్పబోతే తోక తొక్కిన తాచులా ఎగిరిపడతారు. దేన్నీ ఓ పట్టాన అర్థం చేసుకోరు. వారి కోపం, నోటి దురుసుతనం వల్ల అయినవారంతా దూరమైపోతుంటారు. పైగా, కోపంలో చెప్పేమాట అనేక అనార్థాలకు దారితీస్తుందని పెద్దలు పదేపదే చెబుతుంటారు. 
 
అందుకే కోపాన్ని ఎప్పటికపుడు నిగ్రహించుకోవాలని అంటారు మొహమ్మద్ ప్రవక్త. నిల్చున్నపుడు కోపం వస్తే కాసేపు కూర్చోవాలని, కూర్చొన్నపుడు ఆగ్రహానికి గురైతే కాసేపు నడుం వాల్చాలని, కోపం వచ్చినపుడుల్లా మనసులోనే పూజ లేదా ధ్యానం చేయాలని, ఓ గ్లాసు మంచినీళు తాగాలని మరో సందర్భంలో సెలవించారు. కోపం సైతాను ప్రవృత్తి.. దాన్ని చల్లబరచడానికి నమాజు చేయాలని ప్రవక్త సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్త - పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య - అత్త

ప్రభుత్వ ఉద్యోగాలు.. వయోపరిమితిని 44కి పెంచనున్న తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

లేటెస్ట్

20-05-06 బుధవారం ఫలితాలు - అన్ని విధాలా శుభమే జరుగుతుంది

Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Mantra for tuesday: మంగళవారం ఏ మంత్రం జపించాలి.. మంగళ గాయత్రీ పఠనంతో..?

శేషాచలం కొండల్లో 89.4 శాతం పచ్చదనం.. టీటీడీని అభినందించిన సీఎం బాబు

తర్వాతి కథనం
Show comments