నిల్చున్నపుడు కోపం వస్తే ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (12:08 IST)
చాలామంది ప్రతి చిన్న విషయాన్ని చిర్రుబుర్రులాడుతుంటారు. మరికొందరు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోకుండా కస్సుబుస్సులాడుతారు. సర్దిచెప్పబోతే తోక తొక్కిన తాచులా ఎగిరిపడతారు. దేన్నీ ఓ పట్టాన అర్థం చేసుకోరు. వారి కోపం, నోటి దురుసుతనం వల్ల అయినవారంతా దూరమైపోతుంటారు. పైగా, కోపంలో చెప్పేమాట అనేక అనార్థాలకు దారితీస్తుందని పెద్దలు పదేపదే చెబుతుంటారు. 
 
అందుకే కోపాన్ని ఎప్పటికపుడు నిగ్రహించుకోవాలని అంటారు మొహమ్మద్ ప్రవక్త. నిల్చున్నపుడు కోపం వస్తే కాసేపు కూర్చోవాలని, కూర్చొన్నపుడు ఆగ్రహానికి గురైతే కాసేపు నడుం వాల్చాలని, కోపం వచ్చినపుడుల్లా మనసులోనే పూజ లేదా ధ్యానం చేయాలని, ఓ గ్లాసు మంచినీళు తాగాలని మరో సందర్భంలో సెలవించారు. కోపం సైతాను ప్రవృత్తి.. దాన్ని చల్లబరచడానికి నమాజు చేయాలని ప్రవక్త సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుగాలి ప్రీతి కేసు: ఇచ్చిన మాట నెలబెట్టుకున్న పవన్- చంద్రబాబు

Pawan Kalyan : నాలుగు రోజులు వైరల్ ఫీవర్- హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్

NTR Statue: అమరావతిలో 100 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం

అసెంబ్లీలో నందమూరి బాలయ్య మాటలు.. చిరంజీవి....

UP: రీల్స్ తీస్తుండగా రైలు ఢీకొని యువకుడు మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

25-09-2025 గురువారం ఫలితాలు - పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు...

36 Lakh Laddus : ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రులు- 36 లక్షల లడ్డూల తయారీ

తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు భారత్‌లో తొలి ఏఐ కమాండ్ సెంటర్

24-09-2025 బుధవారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగించండి...

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: షట్చక్రములు చూచుటకై కక్కయ్య తన భార్యను ముక్కలు చేయుట

తర్వాతి కథనం
Show comments