Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రోనా ఎఫెక్ట్.. మంత్రాల‌యంలో ద‌ర్శ‌నాలు ర‌ద్దు

Webdunia
శనివారం, 1 మే 2021 (20:13 IST)
క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండ‌డంతో.. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు వెళ్తే.. మ‌రికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్‌డౌన్, మినీ లాక్‌డౌన్‌, నైట్ క‌ర్ప్యూ.. ఇలా పేరు ఏదైనా.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నాయి. 
 
ఇక‌, కోవిడ్ సేక‌వండ్ వేవ్ నేప‌థ్యంలో మంత్రాల‌యంలోని రాఘ‌వేంద్ర స్వామి మ‌ఠం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. 
 
మే 1వ తేదీ నుంచి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తులకు దర్శనం నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.. 
 
భక్తులు ఎవరూ దర్శనానికి రాకూడదని మఠం అధికారులు కోరారు.. అయితే, ఈ స‌మ‌యంలో.. రాఘవేంద్ర స్వామికి ఏకాంతగా పూజలు కొనసాగుతాయని ప్రకటించారు..
 
కరోనా నేపథ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. తిరిగి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నాల‌కు ఎప్ప‌టి నుంచి అనుమ‌తించే విష‌యంపై త‌ర్వాత తెలియ‌జేస్తామంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

లేటెస్ట్

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

తర్వాతి కథనం
Show comments