పుస్తకాలను కాలితో తాకితే..?

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (12:19 IST)
పుస్తకాలు, గ్రంథాలను సరస్వతి దేవిగా ఎందుకు భావిస్తారో తెలుసుకుందాం.. పురాణ కాలం నుండే చదువులకు తల్లి సరస్వతి దేవి అని పేర్కొనబడింది. అమ్మవారి కటాక్షం ఉంటే చదువుల్లో రాణిస్తారని పెద్దల మాట. పుస్తకాలు దైవంతో సమానం. కానీ, చాలామంది తెలిసి తెలియక వాటిని కాలితో తొక్కుతుంటారు.

పుస్తక స్వరూపం తెలిసిన వారు కాలితో తాకినప్పుడు వెంటనే క్షమించమని మెుక్కుకుంటారు. దేవుళ్లకు పూజలు ఎంత ముఖ్యమో పుస్తకాలకు కూడా అంతే ప్రధాన్యత ఇవ్వాలని పండితులు చెప్తున్నారు. 
 
భారతీయ సంప్రదాయంలో జ్ఞానమనేది పవిత్రమైనది, దైవ సమానమైనది. ఈ రెండింటి ద్వారా మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. అందుకనే వీటిని గౌరవభావంతో పవిత్రంగా చూస్తాం. 'విద్య వినయేన శోభతే' అంటే మనం ఎంత విద్యనార్జించిన అణుకువగా ఉండాలని దీని అర్థం. అలాంటివారికి వినయం మరింత శోభనిస్తుంది. అందుకనే సరస్వతి స్వరూపమైన పుస్తకాలు, గ్రంథాలను కాలితో తాకకూడదని చెప్తుంటారు.

పుస్తకాలు సరస్వతి స్వరూపమని తెలిసి కూడా చాలామంచి కాలితో తొక్కుకుంటారు. వాటిపైనే నడుస్తుంటారు. ఇలా చేస్తే పలురకాల సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెప్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్

భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

Bhuvaneswari: నారా లోకేష్‌ను అభినందించిన భువనేశ్వరి.. ప్రభుత్వ విద్య అదుర్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమల: క్యూలైన్లలో లక్షలాది మంది భక్తులు.. నీటి కొరత ఫిర్యాదులు.. ట్రావెన్‌కోర్ ఏమందంటే?

18-11-2025 మంగళవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం.. ఆప్తులను కలుసుకుంటారు...

AxK మ్యూజిక్ వీడియో, ఐగిరి నందిని మరియు కాల భైరవ్ EDM వెర్షన్

సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

తర్వాతి కథనం
Show comments