Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలియుగ అంతానికి మానవుల పరిస్థితి ఎలా వుంటుంది?

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (20:09 IST)
కలి యుగం ముగిసే సమయానికి అన్ని జీవులు పరిమాణంలో బాగా తగ్గిపోతాయి. మత సూత్రాలు నాశనమవుతాయి. మానవ సమాజంలో వేదాలు సూచించిన మార్గాన్ని మానవలోకం మరచిపోతుంది. మతం అని పిలవబడేది ఎక్కువగా నాస్తికంగా ఉంటుంది. పాలించేవారిలో ఎక్కువగా దొంగలై ఉంటారు.
 
పురుషులు దొంగిలించడం, అబద్ధాలాడటం, అనవసరమైన హింసకు పాల్పడతారు. అన్ని సామాజిక తరగతులు తమతమ స్థాయిలు తగ్గిపోతాయి. ఆవులు మేకల మాదిరిగా ఉంటాయి. ఆధ్యాత్మిక సన్యాసులు ప్రాపంచిక గృహాల నుండి భిన్నంగా ఉండవు. కుటుంబ సంబంధాలు వివాహం యొక్క తక్షణ బంధాల కంటే ఎక్కువ విస్తరించవు.
 
చాలా మొక్కలు, మూలికలు చిన్నవిగా ఉంటాయి. అన్ని చెట్లు మరగుజ్జు చెట్లలా కనిపిస్తాయి. మేఘాలు మెరుపులతో నిండి ఉంటాయి. గృహాలు భక్తి లేకుండా ఉంటాయి. మానవులందరూ మానవత్వాన్ని మరిచిపోతారు. స్త్రీ, పురుషులు వివాహం బంధంతో కాకుండా కలిసి బ్రతకడం ఎక్కువవుతుంది.
 
జాలి, దయ, కరుణ అనేవి అంతరించిపోతాయి.  ఆ సమయంలో భగవంతుని యొక్క స్వరూపం భూమిపై కనిపిస్తుంది. ధర్మ రక్షణార్థం కల్కి అవతారం అనివార్యమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

Chanakya niti: భార్యాభర్తల సంబంధం బలపడాలంటే.. చాణక్య నీతి?

Nag Panchami 2025: నాగపంచమి విశిష్టత.. ఇవి వాడకుండా వుంటే?

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

తర్వాతి కథనం
Show comments