Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ తర్వాత రికార్డు స్థాయిలో శ్రీవారికి భారీ కానుకలు

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (10:36 IST)
డిసెంబర్ మాసంలో ఇప్పటికే ఐదు సార్లు శ్రీవారి హుండి ఆదాయం 3 కోట్లు దాటింది. లాక్ డౌన్ అనంతరం శనివారం రికార్డు స్థాయిలో స్వామి వారిని దర్శించుకున్నారు భక్తులు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు సంఖ్య 45వేలు దాటనుంది. 
 
తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున భక్తులు భారీ సంఖ్య హాజరయ్యారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది. 
 
ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం 4గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను దర్శనానికి అనుమతించింది టీటీడీ. ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక, సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించింది.
 
కోవిడ్ ఆంక్షలు నేపథ్యంలో దర్శన టోకెన్లు వున్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. అయితే రికార్డు స్థాయిలో శ్రీవారికి హుండి ఆదాయం వచ్చింది. లాక్ డౌన్ తరువాత స్వామి వారికి అత్యధిక హుండి ఆదాయం సమర్పించారు భక్తులు. ఇవాళ హుండి ద్వారా శ్రీవారికీ 4.3 కోట్లు ఆదాయం వచ్చింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

09-06-2025 సోమవారం దినఫలితాలు - కొత్త యత్నాలు మొదలెడతారు. ..

తర్వాతి కథనం
Show comments