Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులకు అలెర్ట్.. ఆ రెండు రోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (14:42 IST)
తిరుమల శ్రీవారి ఆలయం రెండు రోజులు పాటు మూతపడనుంది. సూర్య, చంద్రగ్రహణాల కారణంగా మూసివేయనున్నారు. వచ్చేనెల 25, నవంబరు 8న తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు మూసివేస్తున్నారు. అక్టోబరు 25న సూర్య గ్రహణం కారణంగా రాత్రి 7.30 వరకు, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా రాత్రి 7.20 వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు తితిదే అధికారులు వెల్లడించారు. 
 
ఈ రెండు రోజుల్లో ఆలయాలను మూసివేస్తున్నట్టు అన్ని రకాల దర్శనాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా భక్తులు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. ఇదిలావుండగా సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు ఆదాయం వచ్చిందని వచ్చిందని తితిదే అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: వీరంభొట్లయ్యను అత్రి మహాముని నుండి పొందుట

27-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యసిద్ధి ఉంది - మాట నిలబెట్టుకుంటారు...

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

శ్రావణ ఆదివారం ఈ రెండు చేస్తే.. అప్పులుండవు.. కావాల్సిందల్లా బెల్లం మాత్రమే..

తర్వాతి కథనం
Show comments