Webdunia - Bharat's app for daily news and videos

Install App

షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (23:09 IST)
జై సాయిమహరాజ్... షిర్డీ సాయినాధును చేరినంతనే సర్వదుఃఖ పరిహారం జరుగుతుందని సాక్షాత్ సాయినాథుడే చెప్పాడు. ఆయన చెప్పిన ఏకాదశ సూత్రాలు ఇవే.

 
షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.
అర్హులైన నేమి నిరుపేదలైన నేమి ద్వారకామాయి ప్రవేశించినంతటనే సుఖ సంపదలు పొందగలరు.
ఈ భౌతిక దేహానంతరం నేను అప్రమత్తుడనే. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండే వెలువడుతుంది.
నా సమాధి నుంచే నా మనుష్య శరీరం మాట్లాడుతుంది.
నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
నాయందు ఎవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము.
మీ భారాలను నాపై పడవేయండి, నేను మోస్తాను.
నా సహాయంగాని, నా సలహాగానీ, కోరిన తక్షణము ఒసగేందుకు సంసిద్ధుడుగా వుంటాను.
నా భక్తుల ఇంట లేమి అనే శబ్దమే వుండదు.
నా సమాధి నుంచే నేను సర్వకార్యములు నిర్వహిస్తాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

తెలంగాణాలో భారీ వర్షం... ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్

అమెరికాలో రోడ్డు ప్రమాదం - హైదరాబాద్ విద్యార్థిని దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లయింగ్ ఐసీయూ ఎయిర్ అంబులెన్స్‌ను ప్రారంభించాలని ICATT ప్రతిపాదన

అన్నీ చూడండి

లేటెస్ట్

11-08-2025 సోమవారం ఫలితాలు - సంతోషకరమైన వార్తలు వింటారు...

10-08-2025 బుధవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు....

Karma and Rebirth: కర్మకు పునర్జన్మకు లింకుందా.. గరుడ పురాణం ఏం చెప్తోంది..!

raksha bandhan 2025: రాఖీ కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి? ఎక్కడ పడవేయాలి?

10-08-05 నుంచి 16-08-2025 వరకు మీ వార రాశి ఫలాలు

తర్వాతి కథనం
Show comments