Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్వత్థ వృక్షం(రావిచెట్టు) ఎంతో పవిత్రమైనదంటారు, ఎందుకు?

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (16:10 IST)
పూర్వం నరసింహ స్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినపుడు ఆ రాక్షసుడి కడుపులో వున్న దుష్ట రక్తం స్వామి చేతిగోళ్లకు అంటుకుంది. దాంతో స్వామివారి గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ, ఆకులతోను ఆ బాధ నివారింపజేసింది.

 
అందుకు స్వామివారు సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించినవారికి విషబాధ తొలగు గాక, నిన్ను పూజించినవారి పాపాలు నశించి, అభీష్టాలు నెరవేరుతాయి. నీ నీడన చేసిన జపధ్యానాదులకు అపారమైన ఫలితం వుంటుంది. మేమిద్దరం నీ యందు నివశిస్తాము అని వరమిచ్చాడు.

 
ఆ వరాన్ని అనుసరించి భగవంతుడైన శ్రీ గురుడు ఆ చెట్టు క్రింద నివశించారు. నేటికీ ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివశిస్తుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బావ పొందు కోసం భర్తను రూ.50,000 సుపారి ఇచ్చి హత్య చేయించిన భార్య

Polavaram: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై ఆందోళనలు.. మోదీ సమీక్ష

Gujarat: భార్య వివాహేతర సంబంధంలో ఉందని ఆరోపణలు.. భరణం చెల్లించాల్సిందే..

Owaisi: పాకిస్తాన్ బుద్ధి మారాలని ప్రార్థించాలి.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

14-05-2025 బుధవారం దినఫలితాలు - విందులు వేడుకలకు ఆహ్వానం

13-05-2025 మంగళవారం దినఫలితాలు - అవకాశాలను చేజార్చుకోవద్దు...

12-05-2025 సోమవారం దినఫలితాలు - రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments