Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్వత్థ వృక్షం(రావిచెట్టు) ఎంతో పవిత్రమైనదంటారు, ఎందుకు?

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (16:10 IST)
పూర్వం నరసింహ స్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినపుడు ఆ రాక్షసుడి కడుపులో వున్న దుష్ట రక్తం స్వామి చేతిగోళ్లకు అంటుకుంది. దాంతో స్వామివారి గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ, ఆకులతోను ఆ బాధ నివారింపజేసింది.

 
అందుకు స్వామివారు సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించినవారికి విషబాధ తొలగు గాక, నిన్ను పూజించినవారి పాపాలు నశించి, అభీష్టాలు నెరవేరుతాయి. నీ నీడన చేసిన జపధ్యానాదులకు అపారమైన ఫలితం వుంటుంది. మేమిద్దరం నీ యందు నివశిస్తాము అని వరమిచ్చాడు.

 
ఆ వరాన్ని అనుసరించి భగవంతుడైన శ్రీ గురుడు ఆ చెట్టు క్రింద నివశించారు. నేటికీ ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివశిస్తుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్ బాలికపై అత్యాచారం, హత్య- నిందితుడికి మరణశిక్ష

మున్నేరులో మళ్లీ పెరిగిన నీటిమట్టం... వరదలు.. అప్రమత్తం

24 గంటల్లో ఏపీ, తెలంగాణల్లో మరోసారి భారీ వర్షాలు..

శ్రీశైలం ఘాట్ రోడ్డులో నృత్యం చేస్తోన్న నెమళ్లు.. వీడియో వైరల్

ఫుట్‌పాత్‌పై పట్టపగలు మహిళపై అత్యాచారం.. వీడియో వైరల్.. ఆటో డ్రైవర్ అరెస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

వినాయక చవితి రోజు.. కొబ్బరి నూనె వేసి జిల్లేడు వత్తులతో..?

06-09-2024 శుక్రవారం రాశిఫలాలు - మీ కష్టం ఫలిస్తుంది.. ఉల్లాసంగా గడుపుతారు...

వినాయక చవితి 2024: 21 పత్రాలు.. ఎరుపు రంగు దుస్తులు..?

నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

05-09-2024 గురువారం దినఫలితాలు - ఆ రాశివారికి ఖర్చులు సామాన్యం..

తర్వాతి కథనం
Show comments