Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్వత్థ వృక్షం(రావిచెట్టు) ఎంతో పవిత్రమైనదంటారు, ఎందుకు?

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (16:10 IST)
పూర్వం నరసింహ స్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినపుడు ఆ రాక్షసుడి కడుపులో వున్న దుష్ట రక్తం స్వామి చేతిగోళ్లకు అంటుకుంది. దాంతో స్వామివారి గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ, ఆకులతోను ఆ బాధ నివారింపజేసింది.

 
అందుకు స్వామివారు సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించినవారికి విషబాధ తొలగు గాక, నిన్ను పూజించినవారి పాపాలు నశించి, అభీష్టాలు నెరవేరుతాయి. నీ నీడన చేసిన జపధ్యానాదులకు అపారమైన ఫలితం వుంటుంది. మేమిద్దరం నీ యందు నివశిస్తాము అని వరమిచ్చాడు.

 
ఆ వరాన్ని అనుసరించి భగవంతుడైన శ్రీ గురుడు ఆ చెట్టు క్రింద నివశించారు. నేటికీ ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివశిస్తుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

తర్వాతి కథనం
Show comments