Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం సూర్యారాధన ఫలితం.. నవగ్రహ దోషాలు పరార్

సెల్వి
శనివారం, 24 ఆగస్టు 2024 (18:50 IST)
సూర్య భగవానుడిని ఆదివారం పూజించడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా ఆదివారం సూర్యారాధన లేదా రోజూ సూర్య ఆరాధన ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 
 
సమస్త ప్రకృతి నుంచి సకల జీవరాశికి ఆహారాన్ని అందించేది ఈ స్వామియే కావడంతో.. సూర్యుడిని ఏమాత్రం మరిచిపోకూడదని ఆయన పట్ల కృతజ్ఞతా భావంతో వుండాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
సూర్య భగవానుడికి నమస్కరించకుండా చేసే పూజలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వవనేది పెద్దల మాట. సూర్యభగవానుడిని పూజించడం వలన అనారోగ్యాలు తొలగిపోయి, ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా చర్మ సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయి.
 
సూర్యభగవానుడి రథానికి ఒకే అశ్వం ఉంటుందనీ, దాని పేరే 'సప్త' అని అంటారు. ఆ రథానికి ఒకే చక్రం ఉంటుందనీ, అదే కాలచక్రం అని చెబుతారు. ఆ చక్రానికి గల 12 ఆకులే మాసాలని అంటారు. అలాంటి సూర్యభగవానుడు ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో పేరుతో పిలవబడుతుంటాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

Karma and Rebirth: కర్మకు పునర్జన్మకు లింకుందా.. గరుడ పురాణం ఏం చెప్తోంది..!

raksha bandhan 2025: రాఖీ కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి? ఎక్కడ పడవేయాలి?

10-08-05 నుంచి 16-08-2025 వరకు మీ వార రాశి ఫలాలు

శ్రీ గంధం పెట్టుకుంటే కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

09-08-2025 శనివారం ఫలితాలు - పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త...

తర్వాతి కథనం
Show comments