Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం సూర్యారాధన ఫలితం.. నవగ్రహ దోషాలు పరార్

సెల్వి
శనివారం, 24 ఆగస్టు 2024 (18:50 IST)
సూర్య భగవానుడిని ఆదివారం పూజించడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా ఆదివారం సూర్యారాధన లేదా రోజూ సూర్య ఆరాధన ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 
 
సమస్త ప్రకృతి నుంచి సకల జీవరాశికి ఆహారాన్ని అందించేది ఈ స్వామియే కావడంతో.. సూర్యుడిని ఏమాత్రం మరిచిపోకూడదని ఆయన పట్ల కృతజ్ఞతా భావంతో వుండాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
సూర్య భగవానుడికి నమస్కరించకుండా చేసే పూజలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వవనేది పెద్దల మాట. సూర్యభగవానుడిని పూజించడం వలన అనారోగ్యాలు తొలగిపోయి, ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా చర్మ సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయి.
 
సూర్యభగవానుడి రథానికి ఒకే అశ్వం ఉంటుందనీ, దాని పేరే 'సప్త' అని అంటారు. ఆ రథానికి ఒకే చక్రం ఉంటుందనీ, అదే కాలచక్రం అని చెబుతారు. ఆ చక్రానికి గల 12 ఆకులే మాసాలని అంటారు. అలాంటి సూర్యభగవానుడు ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో పేరుతో పిలవబడుతుంటాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

లేటెస్ట్

చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

తర్వాతి కథనం
Show comments