Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం వ్రతం విశిష్టత- అర్థనారీశ్వర స్తోత్రం పఠిస్తూ తెల్లని పువ్వులు..

సెల్వి
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (08:33 IST)
భక్త సులభుడు, కోరిన కోర్కెలను అడగగానే తీర్చే భోలాశంకరుడు, మనఃకారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ సోమవార వ్రతం ఎంతో శ్రేష్టమైనది. ఈ వ్రతం ఎలా చేయాలంటే చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో స్నానం చేస్తూ ఓం నమశ్శివాయ అని స్మరించుకుంటూ అభ్యంగన స్నానం చేయాలి. 
 
స్నానంతరం శివపార్వతుల అష్టోత్తరం, అర్థనారీశ్వర స్తోత్రం పఠిస్తూ తెల్లని పువ్వులు, శ్వేతగంధం, బియ్యంతో చేసిన పిండివంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి. 
 
ఒంటిపూట భోజనం చేయుట. రోజులోని మూడు పూటలలో ఏదో ఒక పూట భోజనం చేయడం.. ఉదయం నుండి ఉపవాసము ఉండి సాయంత్రం అయ్యాక ఆకాశంలో నక్షత్రాలు చూసిన తరువాత భోజనం చేయాలి. ఈ రోజు నువ్వులను దానం చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

హమ్మయ్య.. తిరుమలలో తగ్గిన ఫాస్ట్ ఫుడ్స్- కారం, నూనె పదార్థాలొద్దు.. ఆ వంటకాలే ముద్దు!

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

తర్వాతి కథనం
Show comments