''షిరిడి'' మహా పవిత్రం.. ఈ ప్రాంతంలో...

షిరిడీ సాయిబాబాను పూజించే భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆపదల నుండి, అనారోగ్యాల నుండి, ఆర్థికపరమైన సమస్యల నుండి కాపాడుతూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. బాబా చూపిన లీలావిశేషాలను కథలుగా చాలామంది చెప్ప

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (11:13 IST)
షిరిడీ సాయిబాబాను పూజించే భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆపదల నుండి, అనారోగ్యాల నుండి, ఆర్థికపరమైన సమస్యల నుండి కాపాడుతూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. బాబా చూపిన లీలావిశేషాలను కథలుగా చాలామంది చెప్పుకుంటుంటారు. ఓసారి బాబా భక్తుడైన శ్యామా పాము కాటుకు గురవుతాడు. పాముకాటుకు మంత్రం, మందిచ్చే వాళ్లు ఎంతమంది ఉన్నా అతను మాత్రం బాబా దగ్గరికే వస్తాడు.
  
 
బాబా అతనిని చూడగానే కిందికి దిగిపొమ్మని, పైకి వస్తే ఏం చేస్తానో చూడమని బాగా కోపంగా అంటారు. బాబా ధోరణి శ్యామాకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు బాబా ఆ మాట అన్నది అతనిని కాదు. శ్యామా శరీరంలో ఎక్కుతోన్న విషాన్ని అనే విషయం అక్కడి వాళ్లకు అర్థమవుతుంది. బాబా మాట అతని కంటి చూపే విషానికి విరుగుడుగా పనిచేశాయని గ్రహిస్తారు. అతనికి ప్రాణ భిక్ష పెట్టిన బాబా పాదాలపై పడి శ్యామా కృతజ్ఞతలు తెలియజేస్తాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Anchor Shyamala: కర్నూలు బస్సు ప్రమాదం: 27 మంది వైఎస్‌ఆర్‌సిపి సభ్యులపై కేసు

AP: శ్రీశైలం నుండి విద్యుత్ కోసం తెలంగాణ వాటర్ తీసుకోవద్దు.. ఏపీ విజ్ఞప్తి

Krishna Water: సముద్రంలోకి 4.32 లక్షల క్యూసెక్కుల కృష్ణానది జలాలు

kasibugga stampede ఆ ఆలయం పండా అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి

Srikakulam Temple Tragedy: కాశిబుగ్గ తొక్కిసలాట.. పవన్, నారా లోకేష్ షాక్

అన్నీ చూడండి

లేటెస్ట్

31-10-2025 శుక్రవారం దినఫలితాలు - ఆపన్నులకు సాయం అందిస్తారు

కార్తీక మాసంలో తులసి మొక్కను నాటుతున్నారా?

నవంబరు 2025లో వృషభ, కర్కాటక, సింహ వృశ్చిక, మీన రాశుల వారికి బిగ్ రిలీఫ్

కోటి సోమవారం అక్టోబర్ 30 సాయంత్రం 06.33 గంటల వరకే.. వ్రతమాచరిస్తే?

తర్వాతి కథనం
Show comments