''షిరిడి'' మహా పవిత్రం.. ఈ ప్రాంతంలో...

షిరిడీ సాయిబాబాను పూజించే భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆపదల నుండి, అనారోగ్యాల నుండి, ఆర్థికపరమైన సమస్యల నుండి కాపాడుతూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. బాబా చూపిన లీలావిశేషాలను కథలుగా చాలామంది చెప్ప

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (11:13 IST)
షిరిడీ సాయిబాబాను పూజించే భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆపదల నుండి, అనారోగ్యాల నుండి, ఆర్థికపరమైన సమస్యల నుండి కాపాడుతూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. బాబా చూపిన లీలావిశేషాలను కథలుగా చాలామంది చెప్పుకుంటుంటారు. ఓసారి బాబా భక్తుడైన శ్యామా పాము కాటుకు గురవుతాడు. పాముకాటుకు మంత్రం, మందిచ్చే వాళ్లు ఎంతమంది ఉన్నా అతను మాత్రం బాబా దగ్గరికే వస్తాడు.
  
 
బాబా అతనిని చూడగానే కిందికి దిగిపొమ్మని, పైకి వస్తే ఏం చేస్తానో చూడమని బాగా కోపంగా అంటారు. బాబా ధోరణి శ్యామాకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు బాబా ఆ మాట అన్నది అతనిని కాదు. శ్యామా శరీరంలో ఎక్కుతోన్న విషాన్ని అనే విషయం అక్కడి వాళ్లకు అర్థమవుతుంది. బాబా మాట అతని కంటి చూపే విషానికి విరుగుడుగా పనిచేశాయని గ్రహిస్తారు. అతనికి ప్రాణ భిక్ష పెట్టిన బాబా పాదాలపై పడి శ్యామా కృతజ్ఞతలు తెలియజేస్తాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరులో బోయ్స్ వేషంలో వచ్చి ఇళ్లను దోచుకుంటున్న గర్ల్స్

'కరీంనగర్ పిల్లా 143' పేరుతో భార్యాభర్తల గలీజ్ దందా ... ఎక్కడ?

దుబాయ్‌లో జనవరి 2026 శ్రేణి కచేరీలు, ఎవరెవరు వస్తున్నారు?

దేశంలో పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్

ఇద్దరు వివాహితలతో అక్రమ సంబంధం, కూడబలుక్కుని ప్రియుడిని చంపేసారు, ఎందుకు?

అన్నీ చూడండి

లేటెస్ట్

14-01-2026 బుధవారం ఫలితాలు- లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం

సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు పూజ చేస్తే.. గురువారం రావడం?

భోగి పండుగ 2026.. బలి చక్రవర్తికి ఆహ్వానం.. ఇలాంటి రోజు 2040 వరకు రాదు..

భోగి రోజు షట్తిల ఏకాదశి.. అరుదైన సర్వార్థ, అమృత సిద్ధి యోగం.. నువ్వులతో ఇలా చేస్తే?

భోగి పండుగ రోజున వేరు శెనగలు, మొక్కజొన్న, నువ్వులు, బెల్లం మంటల్లో సమర్పిస్తే..?

తర్వాతి కథనం
Show comments