కొత్త ఇంటి ప్రవేశంలో పాలు ఎందుకు పొంగిస్తారంటే..?

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (14:53 IST)
సాధారణంగా కొత్త ఇల్లు కట్టుకున్నా.. లేదా.. ఇతర ఇళ్లలోకి ప్రవేశించినా.. ఆ ఇంట్లో పాలు పొంగించడం సంప్రదాయం. ఇలా పాలు పొంగిస్తే గృహాల్లో అంతా శుభాలే జరిగే ఇల్లవుతుందని చెప్తున్నారు. మరి దీని వెనుక గల అర్థాన్ని తెలుసుకుందాం.. సకల సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ధనధాన్యాలు చేకూర్చేవారు. ఎక్కడైతే శుచి శుభ్రతతో ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పక కొలువై ఉంటారు. సముద్ర గర్భం నుండి జన్మించారు.
 
నారాయణి హృదయేశ్వరుడు పాల సాగరమున పవళించిన శ్రీహరి. లక్ష్మీదేవి ఇంట్లో నివాసముంటారు. కనుక ఆ ఇండ్లల్లో పాలు పొంగిస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ధనం, ప్రశాంతత చేకూరుతుందని విశ్వాసం. అలానే కొత్తగా నిర్మించిన ఆ ఇంట్లోకి ముందుగా ఆవును ప్రవేశపెట్టి ఆ తరువాత ఇంటి యజమాని లోపలికి ప్రవేశిస్తే.. ఆ ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండవని చెప్తున్నారు. 
 
కొందరు కొత్తగా ఇంట్లోకి చేరే సమయంలో ఆ ఇంటి యజమాని ఆడపడుచును పిలిచి పాలు పొంగించి ఆ పాలలో అన్నం వండి చుక్కపక్కల వారికి సమర్పిస్తారు. ఇలా చేస్తే.. ఆ ఇంట్లో సుఖశాంతులకు, సంపదకు ఎలాంటి లోటు ఉండదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

లేటెస్ట్

Diwali 2025: దీపావళి పిండివంటలు రుచిగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..

15-10-2025 బుధవారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Diwali 2025: దీపావళి ఐదు రోజుల వెలుగుల పండుగ.. ఎలా జరుపుకోవాలి?

14-10-2025 మంగళవారం ఫలితాలు - మొండిబాకీలు వసూలవుతాయి.. ఖర్చులు అధికం...

కన్యారాశిలోకి శుక్రుడి సంచారం.. కన్యారాశికి, వృశ్చికరాశికి సువర్ణయుగం

తర్వాతి కథనం
Show comments