Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఇంటి ప్రవేశంలో పాలు ఎందుకు పొంగిస్తారంటే..?

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (14:53 IST)
సాధారణంగా కొత్త ఇల్లు కట్టుకున్నా.. లేదా.. ఇతర ఇళ్లలోకి ప్రవేశించినా.. ఆ ఇంట్లో పాలు పొంగించడం సంప్రదాయం. ఇలా పాలు పొంగిస్తే గృహాల్లో అంతా శుభాలే జరిగే ఇల్లవుతుందని చెప్తున్నారు. మరి దీని వెనుక గల అర్థాన్ని తెలుసుకుందాం.. సకల సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ధనధాన్యాలు చేకూర్చేవారు. ఎక్కడైతే శుచి శుభ్రతతో ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పక కొలువై ఉంటారు. సముద్ర గర్భం నుండి జన్మించారు.
 
నారాయణి హృదయేశ్వరుడు పాల సాగరమున పవళించిన శ్రీహరి. లక్ష్మీదేవి ఇంట్లో నివాసముంటారు. కనుక ఆ ఇండ్లల్లో పాలు పొంగిస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ధనం, ప్రశాంతత చేకూరుతుందని విశ్వాసం. అలానే కొత్తగా నిర్మించిన ఆ ఇంట్లోకి ముందుగా ఆవును ప్రవేశపెట్టి ఆ తరువాత ఇంటి యజమాని లోపలికి ప్రవేశిస్తే.. ఆ ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండవని చెప్తున్నారు. 
 
కొందరు కొత్తగా ఇంట్లోకి చేరే సమయంలో ఆ ఇంటి యజమాని ఆడపడుచును పిలిచి పాలు పొంగించి ఆ పాలలో అన్నం వండి చుక్కపక్కల వారికి సమర్పిస్తారు. ఇలా చేస్తే.. ఆ ఇంట్లో సుఖశాంతులకు, సంపదకు ఎలాంటి లోటు ఉండదు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments