Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రియ భోగము పట్ల మిక్కిలి ఆసక్తులై వుంటారు, అందుకే...

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (23:55 IST)
దేవాదిదేవుడైన శ్రీకృష్ణభగవానుని చేత స్వయంగా ఉపదేశించబడినట్లుగా భగవద్గీత ఉపదేశములను యధార్థముగా అనుసరించువాడు దివ్యజ్ఞానపు కృపచే సమస్త సందేహాల నుండి విముక్తుడవుతాడు.

 
సంపూర్ణ కృష్ణ చైతన్యములో తనను భగవదంశగా గుర్తించిన వ్యక్తి అదివరకే ఆత్మజ్ఞానములో స్థితుడైనట్లు అర్థము. కనుకనే నిస్సందేహముగా అతడు కర్మబంధాలకు అతీతుడవుతాడు. 

 
మానవులు ఇంద్రియభోగాల పట్ల అత్యంత ఆసక్తులై వుంటారు. దుఃఖపూరితమైన ఈ ప్రస్తుత దేహం పూర్వజన్మ కర్మఫలంగా వచ్చినదని తెలుసుకోలేరు. ఈ దేహం తాత్కాలికమైనప్పటికీ జీవులకు ఎల్లప్పుడూ అనేక రకాలైన బాధలను కలిగిస్తుంది. అందువల్లనే ఇంద్రియ భోగము కోసం తన నిజస్థితిని తెలుసుకోనంత కాలం అతడు పరాజయం చెందినట్లు విశ్వసిస్తుంటాడు.

 
అలా ఇంద్రియ భోగ భావనలో నిమగ్నుడై వుండునంత కాలం అతడికి ఒక దేహం నుంచి మరో దేహానికి పరిణామం చెందాల్సి వస్తుంది. అలా మనసు కామ్యకర్మలతో వుంటే, అజ్ఞానంతో ప్రభావితమైనప్పటికీ ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరూ వాసుదేవుని భక్తియుక్తిసేవల పట్ల ఆసక్తి పెంపొందికోవాలి. అప్పుడే ఎవరైనను భౌతిక భవబంధముల నుంచి విముక్తి సాధించు అవకాశం పొందగలరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

లేటెస్ట్

13-04-2025 నుంచి 19-04-2025 వరకు మీ వార ఫలితాలు

12-04-2025 శనివారం మీ రాశిఫలాలు : వివాదాలు సద్దుమణుగుతాయి...

ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే ఎందుకు వెళ్లిపోతుందో తెలుసా?

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

తర్వాతి కథనం
Show comments