Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూర్మ జయంతి... సేమియాతో స్వీట్లు, పండ్లు.. విష్ణు సహస్రనామాన్ని..?

సెల్వి
బుధవారం, 22 మే 2024 (17:41 IST)
కూర్మ జయంతి అనేది విష్ణువు భక్తులకు ముఖ్యమైన రోజు. ఈ సంవత్సరం, కూర్మ జయంతి వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమతో వస్తోంది. పూర్ణిమ తిథి మే 22న సాయంత్రం 6:47 గంటలకు ప్రారంభమై మే 23న రాత్రి 7:22 గంటలకు ముగుస్తుంది. 
 
సముద్ర మథనం సమయంలో, విష్ణువు కూర్మగా రూపాంతరం చెందాడు. ఈ రోజున తులసీ ఆకులు, గంధం, పువ్వులు, స్వీట్లు, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా సేమియాతో చేసిన తీపి వంటకాలు నైవేద్యంగా సమర్పించాలి.  
 
ఈ రోజున భక్తులు తృణధాన్యాలు, పప్పులకు దూరంగా ఉండి ఉపవాసం చేపట్టాలి. చాలామంది రాత్రంతా మేల్కొని జాగరణ చేస్తూ.. విష్ణు సహస్రనామాన్ని పఠిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రుషి కొండపై ''సద్దాం హుస్సేన్ స్టైల్ ప్యాలెస్'': అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా? లేదా?: మాజీ మంత్రి రోజా ప్రశ్న

పేవ్‌మెంట్ పైన నిద్రపోతున్న యువకుడిపై కారు ఎక్కించింది: వైకాపా ఎంపీ కూతురి అరెస్ట్

70 అడుగుల ఎత్తులో ఏర్పాటు కానున్న ఖైరతాబాద్‌ వినాయకుడు

ఉద్యోగంతో పాటు మరో సంపాదన వుండాలి.. భారతీయ కార్మికులు

మెగాస్టార్ చిరంజీవి ఎన్డీఏ నుండి రాజ్యసభకు వెళ్తారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

16-06-2024 నుంచి 22-06-2024 వరకు మీ వార ఫలితాలు

యద్భావం తద్భవతి, మనం ఎలాంటి ఆలోచనలు చేస్తే అలాంటి ఫలితమే వస్తుంది: డిప్యూటీ సీఎం పవన్ (video)

15-06-202 శనివారం దినఫలాలు - సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు...

14-06-202 శుక్రవారం దినఫలాలు - ఉద్యోగ యత్నంలో దళారులను విశ్వసించకండి...

13-06-24 గురువారం దినఫలాలు - ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు...

తర్వాతి కథనం
Show comments