Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూర్మ జయంతి... సేమియాతో స్వీట్లు, పండ్లు.. విష్ణు సహస్రనామాన్ని..?

సెల్వి
బుధవారం, 22 మే 2024 (17:41 IST)
కూర్మ జయంతి అనేది విష్ణువు భక్తులకు ముఖ్యమైన రోజు. ఈ సంవత్సరం, కూర్మ జయంతి వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమతో వస్తోంది. పూర్ణిమ తిథి మే 22న సాయంత్రం 6:47 గంటలకు ప్రారంభమై మే 23న రాత్రి 7:22 గంటలకు ముగుస్తుంది. 
 
సముద్ర మథనం సమయంలో, విష్ణువు కూర్మగా రూపాంతరం చెందాడు. ఈ రోజున తులసీ ఆకులు, గంధం, పువ్వులు, స్వీట్లు, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా సేమియాతో చేసిన తీపి వంటకాలు నైవేద్యంగా సమర్పించాలి.  
 
ఈ రోజున భక్తులు తృణధాన్యాలు, పప్పులకు దూరంగా ఉండి ఉపవాసం చేపట్టాలి. చాలామంది రాత్రంతా మేల్కొని జాగరణ చేస్తూ.. విష్ణు సహస్రనామాన్ని పఠిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

లేటెస్ట్

Apara Ekadashi 2025: అపర ఏకాదశి రోజున సాయంత్రం తులసీకోట ముందు నేతి దీపం వెలిగిస్తే?

23-05-2025 శుక్రవారం దినఫలితాలు - అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు...

22-05-2025 గురువారం దినఫలితాలు - పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది...

Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్‌ను ధరించండి

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

తర్వాతి కథనం
Show comments