కార్తీకమాసం.. దీపదానం.. ఉసిరి, తులసీ పూజ చేస్తే?

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (18:08 IST)
ఆయుర్వేదంలో ఉసిరి ఒక శక్తివంతమైన ఔషధంగా పరిగణించబడుతుంది. కార్తీక మాసంలో ఈ అమృత వృక్షానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఒక అద్భుతమైన ఔషధంగా, ఉసిరికాయకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. లక్ష్మి ఉసిరి చెట్టును శివుడు ,విష్ణువుల చిహ్నంగా పూజిస్తుందని నమ్ముతారు. 
 
కార్తీక మాసంలో ప్రతి సాయంత్రం, పవిత్ర నది లేదా తులసి దగ్గర దీపాన్ని దానం చేయాలి. దీపదానం చేయడం వల్ల జీవితంలో సానుకూలత వస్తుంది. ఈ మాసంలో దీపదానం చేయాలి. 
 
జతగా రెండు మట్టి ప్రమిదలను ఇవ్వడం చేయాలి. దీపంలో పసుపు కుంకుమ వేసి కొంచెం నెయ్యి వేసి దానం ఇవ్వడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కార్తీక మాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి నాడు తులసి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ మాసం అంతా తులసిని పూజించడం వల్ల జీవితంలో శ్రేయస్సు లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

కేంద్ర బడ్జెట్ 2026-27 : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు

కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

రికార్డు స్థాయిలో లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

అన్నీ చూడండి

లేటెస్ట్

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

తర్వాతి కథనం
Show comments