బిల్వదళాలతో శివునికి అభిషేకాలు.. ఎందుకు..?

పరమేశ్వరునికి బిల్వ దళాలంటే చాలా ఇష్టం. అందువలన స్వామివారికి బిల్వ దళాలతో పూజలు చేస్తుంటారు. ఈ బిల్వ దళాలతో స్వామివారిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలలో చెబుతున్నారు. అలానే బిల్వదళ

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (11:42 IST)
పరమేశ్వరునికి బిల్వ దళాలంటే చాలా ఇష్టం. అందువలన స్వామివారికి బిల్వ దళాలతో పూజలు చేస్తుంటారు. ఈ బిల్వ దళాలతో స్వామివారిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలలో చెబుతున్నారు. అలానే బిల్వదళాలు వేసిన జలంతో శివునికి అభిషేకాలు చేయడం వలన భోగభాగ్యాలు కలుగుతాయని చెప్తున్నారు.
 
శివలింగాన్ని పూజించి పువ్వులతో అభిషేకాలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. పరమేశ్వరునికి బిల్వదళాలతో అభిషేకాలు చేయడం వలన భోగభాగ్యాలు లభిస్తాయి. కాబట్టి విశేషమైన పర్వదినాల్లో, మహాశివరాత్రి రోజున బిల్వదళాలతో శివునికి అభిషేకాలు చేయవలసి ఉంటుంది.         

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

అన్నీ చూడండి

లేటెస్ట్

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

తర్వాతి కథనం
Show comments