బిల్వదళాలతో శివునికి అభిషేకాలు.. ఎందుకు..?

పరమేశ్వరునికి బిల్వ దళాలంటే చాలా ఇష్టం. అందువలన స్వామివారికి బిల్వ దళాలతో పూజలు చేస్తుంటారు. ఈ బిల్వ దళాలతో స్వామివారిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలలో చెబుతున్నారు. అలానే బిల్వదళ

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (11:42 IST)
పరమేశ్వరునికి బిల్వ దళాలంటే చాలా ఇష్టం. అందువలన స్వామివారికి బిల్వ దళాలతో పూజలు చేస్తుంటారు. ఈ బిల్వ దళాలతో స్వామివారిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలలో చెబుతున్నారు. అలానే బిల్వదళాలు వేసిన జలంతో శివునికి అభిషేకాలు చేయడం వలన భోగభాగ్యాలు కలుగుతాయని చెప్తున్నారు.
 
శివలింగాన్ని పూజించి పువ్వులతో అభిషేకాలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. పరమేశ్వరునికి బిల్వదళాలతో అభిషేకాలు చేయడం వలన భోగభాగ్యాలు లభిస్తాయి. కాబట్టి విశేషమైన పర్వదినాల్లో, మహాశివరాత్రి రోజున బిల్వదళాలతో శివునికి అభిషేకాలు చేయవలసి ఉంటుంది.         

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: మంగళగిరిలో 85వ ప్రజా దర్బార్‌... ఏపీ ఫైబర్‌నెట్ సేవ కింద..?

భీకరమైన బీభత్సం సృష్టించే క్షిపణులు సృష్టించా, ఇవి నా జీవిత కాలంలో ఉపయోగించలేనా? ఎవరు?

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పైపుల దగ్ధం - నిగ్గు తేల్చాలన్న సీఎం చంద్రబాబు

అన్నాడీఎంకే ఎన్నికల హామీలు : ఉచిత బంగారం - ఇంటికో ఫ్రిజ్ - పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం

పట్టెడన్నం కోసం జోరువానలో బారులు తీరిన చిన్నారు, ఈ ఆకలి కేకలు ఆగేదెన్నడు? video

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2016 శనివారం ఫలితాలు- చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు

20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..

ఇరాన్‌పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

భద్రాచలంలోని శ్రీరామనవమి- కల్యాణోత్సవానికి రేవంత్ రెడ్డికి పిలుపు

తర్వాతి కథనం
Show comments