అరటి ఆకుపై భోజనాన్ని ఎలా వడ్డించాలి? (video)

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (22:08 IST)
అన్నం తినడం కేవలం కడుపు నింపుకోవడం ఒక్కటే కాదు. అనేక దేవతాశక్తుల ప్రభావం అన్నం పైన వుంటుంది. జీవకోటికి దేహ, మనఃప్రాణాలను సమకూర్చే అన్నాన్ని పవిత్రం చేసుకోవడం వల్ల జీవితం శుద్ధమై, సిద్ధులను పొందగలదు. అందుకే నియమాలున్నాయి.
 
అరటి ఆకును వేసేటపుడు ఈనె తీయకూడదు. ఆకు చివరి భాగం ఎడవైపు వుండేట్లు పెట్టుకోవాలి. విస్తరిలో మొదట ఎదురుగా కూరలు, కూరల వడ్డన తర్వాత విస్తరి మధ్యలో అన్నం, ఆ తర్వాత విస్తరిలో కుడివైపు పాయసం, పప్పు వేయాలి.
 
ఎడమ వైపు పిండి వంటలు, చారు, చివరకు పెరుగు వడ్డించాలి. భోజనం ప్రారంభించకముందే ఉప్పును వడ్డించకూడదు. ఉప్పు ఒక్కదాన్నే ప్రత్యేకంగా వడ్డించకూడదు. తినడానికే ముందే ఉప్పునూ, తినడం ప్రారంభమైన తర్వాత నేతినీ, పాయసాన్ని వడ్డించకూడదు. పాయసాన్నీ, నేతిని ముందుగానే వడ్డించాలి. పౌర్ణమి, అమవాస్యలలో రాత్రిపూట భోజనం చేయకూడదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

తర్వాతి కథనం
Show comments