అరటి ఆకుపై భోజనాన్ని ఎలా వడ్డించాలి? (video)

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (22:08 IST)
అన్నం తినడం కేవలం కడుపు నింపుకోవడం ఒక్కటే కాదు. అనేక దేవతాశక్తుల ప్రభావం అన్నం పైన వుంటుంది. జీవకోటికి దేహ, మనఃప్రాణాలను సమకూర్చే అన్నాన్ని పవిత్రం చేసుకోవడం వల్ల జీవితం శుద్ధమై, సిద్ధులను పొందగలదు. అందుకే నియమాలున్నాయి.
 
అరటి ఆకును వేసేటపుడు ఈనె తీయకూడదు. ఆకు చివరి భాగం ఎడవైపు వుండేట్లు పెట్టుకోవాలి. విస్తరిలో మొదట ఎదురుగా కూరలు, కూరల వడ్డన తర్వాత విస్తరి మధ్యలో అన్నం, ఆ తర్వాత విస్తరిలో కుడివైపు పాయసం, పప్పు వేయాలి.
 
ఎడమ వైపు పిండి వంటలు, చారు, చివరకు పెరుగు వడ్డించాలి. భోజనం ప్రారంభించకముందే ఉప్పును వడ్డించకూడదు. ఉప్పు ఒక్కదాన్నే ప్రత్యేకంగా వడ్డించకూడదు. తినడానికే ముందే ఉప్పునూ, తినడం ప్రారంభమైన తర్వాత నేతినీ, పాయసాన్ని వడ్డించకూడదు. పాయసాన్నీ, నేతిని ముందుగానే వడ్డించాలి. పౌర్ణమి, అమవాస్యలలో రాత్రిపూట భోజనం చేయకూడదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Bhauma Pradosh Vrat 2025: భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే అప్పులు మటాష్.. ఉపవాసం వుంటే?

02-12-2025 మంగళవారం ఫలితాలు - ఖర్చులు అధికం, ప్రయోజనకరం...

చాగంటి వల్లే అరుణాచలం ఆలయం తెలుగు భక్తుల రద్దీ పెరిగింది : నటుడు శివాజీరాజా

Karthigai Deepam: అరుణాచలేశ్వరం.. కార్తీక దీపం ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం..

01-12-2025 సోమవారం ఫలితాలు - ఒత్తిడి పెరగకుండా చూసుకోండి...

తర్వాతి కథనం
Show comments