శనివారం రోజున హనుమంతుడికి తైలం సమర్పణ చేస్తే?

భక్తులను అనుగ్రహించడంలో హనుమంతుడు ఎంత మాత్రం ఆలస్యం చేయడు. ఆకుపూజ సిందూరాభిషేకం ఆయనకి ఎంతో ఇష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఆ విధంగా ఆయన ప్రీతి చెందేలా చేయడానికి భక్తులు శ్రద్ధ చూపుతు

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (10:55 IST)
భక్తులను అనుగ్రహించడంలో హనుమంతుడు ఎంత మాత్రం ఆలస్యం చేయడు. ఆకుపూజ సిందూరాభిషేకం ఆయనకి ఎంతో ఇష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఆ విధంగా ఆయన ప్రీతి చెందేలా చేయడానికి భక్తులు శ్రద్ధ చూపుతుంటారు. ఇక హనుమంతుడికి శనివారాం రోజున తైలం సమర్పించడం వలన శనిదేవుడు శాంతిస్తాడని కూడా ఆధ్యాత్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి.
 
శనిదోషం వలన ఎంతటి వారైనా నానా రకాల బాధలను అనుభవించవలసి ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతుంటాయి. ఆరోగ్యపరమైన, ఆర్థిక పరమైన సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో శనిదేవుడు ప్రీతి చెందేలా చేయడం వలన ఆయనకి శాంతి కలుగుతుంది. ఫలితంగా శనిదోష ప్రభావం తగ్గిపోతుంది.
 
అలా శని దేవునికి ప్రీతి కలిగించే పనుల్లో ఒకటిగా శనివారం రోజున హనుమంతుడికి తైల సమర్పణ చెప్పబడుతోంది. అందువలన శనిదోష ప్రభావం వలన ఇబ్బందులు పడుతున్నవారు శనివారం రోజున హనుమంతుడికి తైల సమర్పణ చేయడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా మసాజ్ థెరపిస్ట్‌పై దాడి చేసిన మహిళ.. ఎందుకో తెలుసా?

కోతులపై విషప్రయోగం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కుటుంబ కలహాలు... నలుగురిని కాల్చి చంపేసిన వ్యక్తి అరెస్ట్.. అసలేం జరిగింది?

రాబోయే బడ్జెట్ సమావేశాలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ సర్కారు

పెళ్లి మండపంలో మానవ బాంబు దాడి.. ఆరుగురు మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

తర్వాతి కథనం
Show comments