శ్రీవారి భక్తుల కోసం టీటీడీ గోవిందా యాప్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (17:52 IST)
శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే.. ఇక భక్తులకు శ్రమ వుండదు. తిరుమలలో రూమ్ నుంచి దర్శనం వరకు యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి భక్తులకు గోవిందా యాప్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. 
 
ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కూడా గోవింద యాప్‌లో పొందవచ్చు. ఇందుకోసం తేదీని ఎంపిక చేసుకుని స్లాట్ బుక్ చేసుకుని పేమెంట్ పూర్తి చేయాలి. ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా ఈ యాప్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఏ రోజున ఎలాంటి గది కావాలో యాప్ చూసి బుక్ చేసుకోవచ్చు. 
 
ఇక టీటీడీ నిర్వహించే సేవ ఎలక్ట్రానిక్ డిప్ కోసం గోవింద యాప్‌లోనే సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. అంతేగాకుండా తిరుమల శ్రీవారికి కానుకలు సమర్పించాలనుకునే వారికి యాప్‌లోనే హుండీ వుంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు సీఎంకి స్పెషల్ ఆఫీసర్‌గా జ్యోతిష పండితుడు, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటున్న ఉదయనిధి

Chain Snatching: వరంగల్‌లో పెరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసులు

విజయవాడ నగరానికి బుడమేర డేంజర్ బెల్స్, ఇంకా పూర్తికాని రక్షణగోణ, వరద వస్తే...?

చకచక పనులు చేస్తోన్న విజయ్.. శ్రీలంక జాలర్ల కోసం జైశంకర్‌కు లేఖ

రాజకీయ కుట్రలో భాగంగానే పోక్సో కేసు : బండి సంజయ్

అన్నీ చూడండి

లేటెస్ట్

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

11-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అందుపులో ఉండవు...

తర్వాతి కథనం