Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతి అన్నంతో దానం చేసి దేవునికి తలనీలాలు సమర్పిస్తే?

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (22:01 IST)
దోషాలకు పరిహారం చేసుకోవడం తెలిసిందే. ఐతే ఆయా దానాలు ఆయా ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా అన్నదానం చేయడం ద్వారా ఎన్ని సమస్యలు ఉన్నా పరిహారం అవుతాయి. అన్నంతో పాటు మోదక దానాన్ని చేయడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి. దానాన్ని మాత్రం దైవ భక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దంపతులకు ఇవ్వాలి. 
 
ఇంట్లో ఖర్చు ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువగా ఉన్నవారం అన్నంలో నేయి వేసి లేదా నేతి అన్నంతో లడ్డుపెట్టి తాంబూలం దానం చేస్తే మీ జీవితంలో అధిక ఆదాయం సంపాదన కలగడంతో పాటు శ్రీమంతులుగా మారిపోతారని జ్యోతిష నిపుణులు చెపుతున్నారు. 
 
చాలా సంవత్సరాలుగా రోగాలతో బాధపడేవారు నేతి అన్నంతో దానం చేసి దేవునికి తలనీలాలు సమర్పిస్తే అన్ని రోగాలు తొలగి ఆరోగ్యవంతులవుతారు. చిత్రాన్నంతో పాటు వడ దానం చేస్తే మీ ఇంటిపై జరుగుతున్న అన్ని మాంత్రిక దోషాలు తొలగిపోతాయి. నేతి అన్నంతో పాటు పేనీలు దానం చేస్తే పితృశాపాలు తొలగిపోతాయి. బెల్లం అన్నం దానం చేస్తే మీరు శ్రీమంతులు అవుతారని పండితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments