Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే.. సర్వశుభాలే..

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (16:49 IST)
గాయత్రీ మంత్రాన్ని పఠించడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఈ మంత్రాన్ని అందరూ జపించవచ్చు. సర్వశుభాలను ప్రసాదించే గాయత్రి మంత్రాన్ని రోజుకు రెండుసార్లు లేదా సమయం దొరికినప్పుడల్లా ఉచ్చరించడం ద్వారా అభీష్టాలు నెరవేరుతాయి. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ప్రాణశక్తి పెరిగి ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది. 
 
ఈ మంత్రాన్ని ఉచ్చరించడమే కాకుండా.. వినడం ద్వారానూ సకల సంతోషాలు చేకూరుతాయి. ఈ జన్మలో తెలిసీ తెలియకుండా చేసిన పాపాలను గాయత్రీ మంత్రం తొలగిస్తుంది. గాయత్రి అనే మంత్రానికి సావిత్రి అని కూడా పేరుంది. ఈ మంత్రం ఉదయం గాయత్రిగానూ, మధ్యాహ్నం సావిత్రిగానూ, సాయంత్రం పూట.. సంధ్యాసమయంలో సరస్వతిగా పూజించబడుతోంది. గాయత్రీ మంత్రాన్ని జపించిన తర్వాత ఇతర మంత్ర పఠనాలు జరుగుతున్నాయి. మంత్ర పఠనంలో గాయత్రీకే అగ్ర తాంబూలం.
 
"ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యం 
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్''
 
పవిత్ర గాయత్రి మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జపించినా లేదా విన్నట్లైతే ఆ మంత్రం నుండి వెలువడే ధ్వని తరంగాలు మన మనసుని, శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి తద్వారా మనోబుద్ధి వికసిస్తుందని పండితులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ ఆదివారం ఈ రెండు చేస్తే.. అప్పులుండవు.. కావాల్సిందల్లా బెల్లం మాత్రమే..

అష్టలక్ష్మీ దేవతలను ప్రార్థిస్తే...

Sravana Saturday: శ్రావణ శనివారం- ఈ పనులు చేస్తే శని గ్రహ దోషాలు మటాష్

26-07-2025 శనివారం దినఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం...

శ్రావణమాసంలో ఎవరిని పూజించాలి.. ఏం తీసుకోవచ్చు.. ఏం తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments