Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణునికి నైవేద్యంగా ఏం పెట్టాలో తెలుసా?

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున గ్రామాలలో కృష్ణుడిని పూజిస్తుంటారు. ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణునికి నైవేద్యంగా మీగడ, వెన్నను సమర్పించాలి. ధర్మాన్ని అంటిపెట్టుకుని తనని ఆశ్రయించిన పాండవులకు అండగా నిలిచాడు కృ

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (15:48 IST)
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున గ్రామాలలో కృష్ణుడిని పూజిస్తుంటారు. ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణునికి నైవేద్యంగా మీగడ, వెన్నను సమర్పించాలి. ధర్మాన్ని అంటిపెట్టుకుని తనని ఆశ్రయించిన పాండవులకు అండగా నిలిచాడు కృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు తోడుగా నిలబడి వాళ్లకి విజయం చేకూరేలా చేశాడు. పేదరికంతో బాధపడుతున్న కృష్ణుని చిన్ననాటి స్నేహితుడైన సుధామునికి సిరిసంపదలను అనుగ్రహించాడు.
 
స్నేహం అంటే ఎలా ఉండాలనే విషయాన్ని తన స్నేహితుని ద్వారా భక్తులందరికి తెలియజేశాడు కృష్ణుడు. అంతేకాకుండా గోవర్ధన గిరిని పైకెత్తి అక్కడి ప్రజలకు రక్షణగా నిలబడ్డాడు. అలాంటి కృష్ణుని నామాలను స్మరిస్తూ క్షేత్రాలను, ఆలయాలను దర్శించుకోవడం వలన సకల పాపాలు, దోషాలు తొలగిపోయి సకల సౌభ్యాగాలు, సిరసంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

లేటెస్ట్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

తర్వాతి కథనం
Show comments