Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనిదోష నివారణకు ఇలా చేస్తే..?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (13:33 IST)
హనుమంతుడు శనివారం నాడు జన్మించినందున ఆ రోజు హనుమ భక్తులు స్వామివారిని విశేషంగా పూజిస్తారు. పురాణ ఇతిహాసాలు కూడా హనుమంతుని కొలవడానికి శనివారం ప్రశస్తమైనదని పేర్కొన్నాయి. ఈ కారణంగా దేవాలయాలలో ప్రతి శనివారం ప్రాతఃకాలం మూడున్నర గంటల నుండి అర్థరాత్రి దాటాక ఒంటిగంట వరకూ మూయకుండా భక్తులకోసం తెరచి ఉంచుతారు.
 
అలాగే మంగళవారంనాడు సైతం ప్రాతఃకాలం గం. 3-30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తెరచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటలనుంచి రాత్రి 9.00 గంటల వరకూ తెరచి ఉంచుతారు. మిగిలిన రోజులలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంట వరకూ, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ భక్తులకోసం తెరచి ఉంచుతారు.
 
శనివారం నాడు వేకువ జామన లేచి స్నానం మాచరించి పూజగదిని శుభ్రం చేసి హనుమకు నచ్చిన పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి స్వామివారి నామాన్ని స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలి. ఇలా ప్రతి వారం చేస్తే కోరిక వరాలు తక్షణమే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. శనిగ్రహదోషాలతో బాధపడేవారు ప్రతి శనివారం లేదా మంగళవారం నాడు హనుమంతుని పూజలు చేస్తే దోషాలు తొలగిపోతాయి. హనుమకు రాముడంటే పిచ్చి ప్రాణం. కనుక రాముల వారిని ఆరాధించినా కూడా దోషాల నుండి విముక్తి లభిస్తుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

తర్వాతి కథనం
Show comments