Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంఖువును స్మశానంలో వుంచితే.. దుర్మరణం చెందిన ఆత్మలు..?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (12:37 IST)
గాయత్రీ దేవి చేతిలో శంఖం వుంటుంది. వరాహి, త్రిపురసుందరి వంటి శక్తి మాతల చేతుల్లో శంఖువు తప్పకుండా వుంటుంది. వీరికి శంఖువులతో మాలను సమర్పించడం చేస్తుంటారు. శంఖువులో మూల మంత్రాన్ని ఆవాహన చేసి.. ఆ నీటిని దేవతలకు అర్చించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. దేవతలకు శంఖువు ప్రీతికరం. అలాంటి పునీతమైన, శుభ్రతకు మారుపేరుగా భావిస్తున్న శంఖువును ఇంట్లో వుంచి పూజించడం ద్వారా సుభీక్షం లభిస్తుంది.  
 
తామరపూవు, శంఖువు వుండే ఇంట సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కుబేర లక్ష్మీ మంత్రంతో శంఖువు పూజ చేసి.. ఆ నీటితో శ్రీ మహాలక్ష్మికి అభిషేకం చేసేవారికి సంపదలు చేకూరుతాయి. వాస్తు ప్రయోగాల్లో మయాన్, విశ్వకర్మల పుస్తకాల్లో శంఖుస్థాపన మహూర్తం అని పేర్కొనబడి వుంది. 
 
శంఖువుపై నవధాన్యాలను వుంచి.. ఓ చెక్క పెట్టెలో ఎండ్రకాయలు సంచరించిన మట్టి, చెరువు మట్టి, పుట్ట మట్టి వుంచి.. ఆ పెట్టెను పూజా మందిరంలో వుంచి పూజలు చేస్తే.. అష్టైశ్వర్యానికి ఢోకా వుండదు. అంతేకాకుండా స్మశానాల్లో శంఖువును వుంచితే.. అక్కడున్న దుర్మరణం చెందిన ఆత్మలు తొలగిపోతాయని.. వాస్తు శాస్త్రం చెప్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

లేటెస్ట్

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

తర్వాతి కథనం
Show comments