శంఖువును స్మశానంలో వుంచితే.. దుర్మరణం చెందిన ఆత్మలు..?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (12:37 IST)
గాయత్రీ దేవి చేతిలో శంఖం వుంటుంది. వరాహి, త్రిపురసుందరి వంటి శక్తి మాతల చేతుల్లో శంఖువు తప్పకుండా వుంటుంది. వీరికి శంఖువులతో మాలను సమర్పించడం చేస్తుంటారు. శంఖువులో మూల మంత్రాన్ని ఆవాహన చేసి.. ఆ నీటిని దేవతలకు అర్చించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. దేవతలకు శంఖువు ప్రీతికరం. అలాంటి పునీతమైన, శుభ్రతకు మారుపేరుగా భావిస్తున్న శంఖువును ఇంట్లో వుంచి పూజించడం ద్వారా సుభీక్షం లభిస్తుంది.  
 
తామరపూవు, శంఖువు వుండే ఇంట సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కుబేర లక్ష్మీ మంత్రంతో శంఖువు పూజ చేసి.. ఆ నీటితో శ్రీ మహాలక్ష్మికి అభిషేకం చేసేవారికి సంపదలు చేకూరుతాయి. వాస్తు ప్రయోగాల్లో మయాన్, విశ్వకర్మల పుస్తకాల్లో శంఖుస్థాపన మహూర్తం అని పేర్కొనబడి వుంది. 
 
శంఖువుపై నవధాన్యాలను వుంచి.. ఓ చెక్క పెట్టెలో ఎండ్రకాయలు సంచరించిన మట్టి, చెరువు మట్టి, పుట్ట మట్టి వుంచి.. ఆ పెట్టెను పూజా మందిరంలో వుంచి పూజలు చేస్తే.. అష్టైశ్వర్యానికి ఢోకా వుండదు. అంతేకాకుండా స్మశానాల్లో శంఖువును వుంచితే.. అక్కడున్న దుర్మరణం చెందిన ఆత్మలు తొలగిపోతాయని.. వాస్తు శాస్త్రం చెప్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

లేటెస్ట్

శివాష్టకం విన్నా, పఠించినా కలిగే ఫలితాలు

సూతకంలో శుభకార్యానికి వెళ్లవచ్చా?

05-11-2025 బుధవారం ఫలితాలు - మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు

Kartik Purnima: కార్తీక పూర్ణిమ.. శివకేశవులను పూజిస్తే సర్వం శుభం.. నేతి దీపాన్ని?

కార్తీక పౌర్ణమి: 365 వత్తులతో దీపాన్ని వెలిగించేటప్పుడు ఇది చేయకండి..

తర్వాతి కథనం
Show comments