గండు చీమలు, సాలీళ్లు ఇంట్లో చేరితే?

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (21:20 IST)
ఇంట్లో ఏదైన పురుగులు, కీటకాలు కనిపించినా, ఇంట్లోకి ప్రవేశించినా వాటిని వెంటనే బయటికి వెళ్లగొట్టేంత వరకు నిద్రపోరు కొందరు. మరికొందరు అయితే తరిమేదాకా ఒంటికాలిపై ఉంటారు. అయితే కొన్ని పురుగులు ఇంట్లో చేరితే చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్కులు కొందరు చెబుతున్నారు.
 
బొద్దింకలు అంటే బయపడే వారు చాలా మంది ఉన్నారు. అవి ఇంట్లోకి వస్తే చాలు బయటికి తరిమే దాగా వాటితో కుస్తీ పడతారు. అయితే ఇలాంటి బొద్దింకలు ఎక్కువగా ఇంట్లో చేరితే లక్ష్మీప్రదము కలుగుతుందని జ్యోతిష్కులు అభిప్రాయపడుతున్నారు.
 
అదేవిధంగా కాళ్ళజెర్రి ఇంట్లోకి వచ్చిందంటే వారికి మంగళప్రదము కలుగుతుందని జ్యోతిష్కులు అంటున్నారు. కానీ సాలెపురుగులు చేరినట్లైతే మాత్రం దరిద్రము ఇంట్లో తాండవం చేస్తుందంటున్నారు. పాములు, పేడపురుగులు లాంటివి వస్తే గృహమందు గలవారికి భీతి, అపకారము కలుగుతుంది.
 
చెదలు పురుగులు చేరిందంటే ఆ గృహమందు ఐశ్వర్యహాని కలుగుతుందని అంటున్నారు. ఇంట్లో గండు చీమలు కనిపిస్తే చాలు అవి ఎక్కడ కుట్టేస్తుందో అన్న భయంతో వాటిని మందు పెట్టి మరీ చంపేస్తారు కానీ, గండు చీమలు చేరితే భాగ్యలాభములు కలుగుతుందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

లేటెస్ట్

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

23-11-2025 ఆదివారం ఫలితాలు - ఆచితూచి అడుగేయండి.. భేషజాలకు పోవద్దు...

తర్వాతి కథనం
Show comments