Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో రాముడు.. ఏప్రిల్ 9న ఉగాది ఆస్థానం

సెల్వి
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (20:18 IST)
Rama
ఉగాది సందర్భంగా, తెలుగు కొత్త సంవత్సరాది రోజున తిరుమల వేంకటేశ్వర స్వామిని వివిధ పౌరాణిక పాత్రల చిత్రాలతో అలంకరించారు. తిరుమల ఆలయం ముందు దశావతారాల  అలంకరణలు చేశారు. ఇందులో భాగంగా శక్తివంతమైన విల్లుతో పట్టుకున్న భారీ రాముడి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. తిరుమలలో ఈ నెల 9న ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. బంగారు వాకిలిలో అర్చకులు, పండితులు పంచాగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. 
Tirumala
 
ఉగాది సందర్భంగా టీటీడీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది. ఉగాది పండుగను పురస్కరించుకుని ముందుగా మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. అనంతరం బంగారు వాకిలిలో ఆగమ పండితులు, అర్చకులు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

12 మంది పిల్లలపై లైంగిక వేధింపులు.. భారత సంతతి టీచర్ అరెస్ట్.. విడుదల

మార్చి 19న ఐఎస్ఎస్ నుంచి భూమికి రానున్న సునీతా విలియమ్స్, విల్మోర్

BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్‌కి ఏమైందంటే? (video)

తలపై కత్తిపోట్లు, నోట్లో యాసిడ్ పోసాడు: బాధతో విలవిలలాడుతున్న బాధితురాలిపై అత్యాచారం

దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురిల వాలెంటైన్స్ డే వీడియో- ఒక్కరోజు భరించండి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Camphor And Clove: కర్పూరం, లవంగాలను కలిపి వెలిగిస్తే?

Magha Purnima 2025 : మాఘ పూర్ణిమ రోజున సాయంత్రం ఇలా చేస్తే?

12-02-2025 బుధవారం రాశిఫలాలు - లక్ష్యాన్ని సాధిస్తారు.. మీ నమ్మకం ఫలిస్తుంది...

కొండగట్టు ఆంజనేయ స్వామికి బంగారు కిరీటం, వెండి ఆభరణాలు

మంగళవారం హనుమంతునికి జాస్మిన్ ఆయిల్‌తో దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments