Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్యమి నక్షత్రాన పుట్టిన జాతకులకు..?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (14:53 IST)
పుష్యమి నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టిన జాతకులు జన్మించిన 5 సంవత్సరాల నుంచి నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించగలరు. అలానే 5 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల వరకు ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారముతో చిటికెన వ్రేలుకు ధరించడం మంచిదని రత్నాలశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 
 
పుష్యమి నక్షత్రం, నాలుగవ పాదంలో పుట్టిన జాతకుల 22-29 సం.ల వరకు కేతు మహర్ధశ వైఢూర్యమును వెండితో చిటికెన వ్రేలుకు ధరించగలరు. 29-49 సం.లు వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించగలరు. 49-55 సం.లు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా సుఖసంతోషాలు, ఆర్థిక వృద్ధి వంటి మంచి ఫలితాలుంటాయి.
 
అలాగే 55-65 సం.లు వరుకు చంద్ర మహర్ధశ కావున ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. ఇంకా 65-72 సంవత్సరాల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించడం శుభప్రదమని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

తర్వాతి కథనం
Show comments