Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్యమి నక్షత్రాన పుట్టిన జాతకులకు..?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (14:53 IST)
పుష్యమి నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టిన జాతకులు జన్మించిన 5 సంవత్సరాల నుంచి నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించగలరు. అలానే 5 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల వరకు ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారముతో చిటికెన వ్రేలుకు ధరించడం మంచిదని రత్నాలశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 
 
పుష్యమి నక్షత్రం, నాలుగవ పాదంలో పుట్టిన జాతకుల 22-29 సం.ల వరకు కేతు మహర్ధశ వైఢూర్యమును వెండితో చిటికెన వ్రేలుకు ధరించగలరు. 29-49 సం.లు వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించగలరు. 49-55 సం.లు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా సుఖసంతోషాలు, ఆర్థిక వృద్ధి వంటి మంచి ఫలితాలుంటాయి.
 
అలాగే 55-65 సం.లు వరుకు చంద్ర మహర్ధశ కావున ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. ఇంకా 65-72 సంవత్సరాల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించడం శుభప్రదమని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దివ్వెల మాధురి నోట్లో దువ్వాడ శ్రీనివాస్ సమోసా (video)

మై హోమ్ లడ్డూ.. రూ.51,77,777లకు వేలం- గణేష్ అనే వ్యక్తికి సొంతం

Ganesh immersion DJ Sound: డీజే సౌండ్‌తో అదిరిన యువకుడి గుండె ఆగిపోయింది

నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

అన్నీ చూడండి

లేటెస్ట్

04-09-2025 గురువారం ఫలితాలు - మీ శ్రీమతితో సౌమ్యంగా మెలగండి...

Lunar Eclipse: చంద్రగ్రహణం- ఈ రాశుల వారు జాగ్రత్తగా వుండాలి

03-09-2025 బుధవారం దినఫలాలు - స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన...

Parivartini Ekadashi: పరివర్తన ఏకాదశి రోజున వెండి, బియ్యం, పెరుగు దానం చేస్తే?

7న సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏయే రాశుల వారిపై ప్రభావం అధికంగా ఉంటుంది?

తర్వాతి కథనం
Show comments