Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో పొద్దస్తమానం కీచులాటలేనా? ఏం చేయాలో తెలుసా?

Webdunia
శనివారం, 10 జులై 2021 (22:54 IST)
ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే- వంటగదిలోని పొయ్యిపై మొదటి రొట్టెను నేతితో కాల్చి, నాలుగు భాగాలు చేసి, ఆవుకు, నల్లకుక్కకు కాకికి వేసి, నాలుగో భాగాన్ని నాలుగు వీధుల కూడలిలో ఉంచాలి. ఇంట్లో సుఖశాంతులు స్థిరమవుతాయి. 
 
కుమారుడు సత్ర్పవర్తన కావటానికి కన్నతల్లి తన పాపిటలో సింధూరం ధరించి, అదే సింధూరాన్ని తన కొడుకు నుదుట తిలకంగా పెట్టాలి. తల్లి చెప్పే మంచి మాటను కుమారుడు జవదాటడు.
 
ఒత్తిడి తగ్గటానికి- శుక్లపక్షంలోని మొదటి శనివారం పచ్చి పాలలో చక్కెర కలిపి నేరేడు చెట్టు మొదట్లో అర్పించి, ఆ తడి మట్టిని తిలకంగా ధరించాలి. పచ్చిపాలు రుద్దుకొని స్నానం చేయాలి. ప్రతి అమవాస్య నాడు పెద్దల పేరుతో  పరమాన్నం ఆలయంలో దానం చేయాలి. వెండి పాత్రలు ఉపయోగించాలి. ఇలా చేస్తే లాభం ఉంటుంది.
 
శుభదినం, శుభ ముహుర్తంలో చింతచెట్టు దగ్గరకు వెళ్లి  దానిని ఆహ్వానించాలి. ఒక తమలపాకుపై రెండు మిరియాలు, రెండు లవంగాలు, ఒక మిఠాయి, దీపం, రెండు అగరుబత్తీలు, రూపాయి పావలా వుంచి, రేపు మిమ్మల్ని తీసుకెళ్లటానికి వస్తాను అని చెట్టుతో చెప్పాలి. మరునాడు వెళ్లి, లేతగా వున్న ఒక రెమ్మ తీసుకువచ్చి ధూపదీపాలతో పూజించి, నగదు పెట్టెలో ఉంచాలి. ఇంట్లో ధనలాభం పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

29-05-2025 గురువారం దినఫలితాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమించండి...

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

తన మనవడికి భగవద్గీత నేర్పిస్తున్న రజాకార్ నిర్మాత

Bonalu: జూన్ 26 నుండి గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం

28-05-2025 బుధవారం దినఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు...

తర్వాతి కథనం
Show comments