Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపం పంచభూతాల కలయిక.. ఎలాగంటే?

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (05:00 IST)
దీపం పంచభూతాల కలయిక. ఎలాగంటే ప్రమిదపు మట్టి భూమిగాను నూనె నీరుగాను, అగ్నిజ్వాల నిప్పు గాను, దీపం వెలగడానికి కారణమైన ఆక్సిజన్ గాలి గాను దీపపు కాంతిని ప్రసరింపజేసేది ఆకాశంగాను ఇలా పంచభూతాలు దీపంలో ఉన్నాయి.

అందుకే దీపం వెలిగించి పంచభూతాల నవగ్రహ కలయికతో అష్టైశ్వర్యాలు పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
దీపపు ప్రమిద సూర్యుడు 
నూనె అంశం చంద్రుడు 
దీపం వత్తి బుద్ధుని అంశం, 
వెలిగే దీపం నిప్పు కుజుని అంశం 
దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు గురువు 
దీపం నీడ రాహువు  
దీపం నుంచి వెలువడే కిరణాలే శుక్రుడు 
దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షమే కేతు 
దీపం కొండెక్కిన తర్వాత మాడిన నలుపు రంగె శనిగా పరిగణిస్తారు.  

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments