Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరద్ పూర్ణిమ.. సాయంత్రం లక్ష్మీపూజ.. పిండి దీపం మరిచిపోవద్దు..

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (13:04 IST)
శరద్ పూర్ణిమను కోజాగిరి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ శరద్ పూర్ణిమ రోజున లక్ష్మీదేవి పూజకు విశిష్టత వుంది. ఆమెను పూజించే వారికి లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. 
 
ఈ ఏడాది శరద్ పూర్ణిమ అక్టోబర్ 28న తెల్లవారు జామున  4.17 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 29 తెల్లవారుజామున 1.53 గంటలకు ముగియనుంది. 
 
ఈ రోజున లక్ష్మీపూజతో పాటు ఉపవాసం వుండటం మంచిది. రోజంతా ఉపవాసం వుండి రాత్రి పూట పున్నమి చంద్రుడిని చూసిన తర్వాత పాలను ప్రసాదంగా స్వీకరిస్తారు. 
 
శరద్ పూర్ణిమ రోజున ఉపవాసం చేసేవారు కేవలం పండ్లు, నీటిని మాత్రమే ఆహారంగా తీసుకోవాల్సి వుంటుంది. ఈ రోజున తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. అలాగే సాయంత్రం పూట పిండి దీపం వెలిగించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

తర్వాతి కథనం
Show comments