Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరద్ పూర్ణిమ.. సాయంత్రం లక్ష్మీపూజ.. పిండి దీపం మరిచిపోవద్దు..

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (13:04 IST)
శరద్ పూర్ణిమను కోజాగిరి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ శరద్ పూర్ణిమ రోజున లక్ష్మీదేవి పూజకు విశిష్టత వుంది. ఆమెను పూజించే వారికి లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. 
 
ఈ ఏడాది శరద్ పూర్ణిమ అక్టోబర్ 28న తెల్లవారు జామున  4.17 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 29 తెల్లవారుజామున 1.53 గంటలకు ముగియనుంది. 
 
ఈ రోజున లక్ష్మీపూజతో పాటు ఉపవాసం వుండటం మంచిది. రోజంతా ఉపవాసం వుండి రాత్రి పూట పున్నమి చంద్రుడిని చూసిన తర్వాత పాలను ప్రసాదంగా స్వీకరిస్తారు. 
 
శరద్ పూర్ణిమ రోజున ఉపవాసం చేసేవారు కేవలం పండ్లు, నీటిని మాత్రమే ఆహారంగా తీసుకోవాల్సి వుంటుంది. ఈ రోజున తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. అలాగే సాయంత్రం పూట పిండి దీపం వెలిగించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్న యువకుడు.. ఎక్కడ?

సరైన పెళ్లి ప్రపోజల్ రాలేదు.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న 32ఏళ్ల వ్యక్తి

పెళ్లి చేసుకుంటానని ఒప్పించి గర్భం చేశాడు.. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు.. చివరికి మోసం

Nadendla: ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు.. వారికి మాత్రమే

మేనల్లుడుతో అక్రమ సంబంధం .. మంచం కోడుతో భర్తను కొట్టి చంపేసిన భార్య!!

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments