అప్పుల బాధ నుంచి గట్టెక్కాలంటే..? పౌర్ణమి రోజుల్లో? (video)

Webdunia
సోమవారం, 6 మే 2019 (17:44 IST)
పూర్వ జన్మల పాప ఫలమే ఈ జన్మలో సమస్యల రూపంలో ఇబ్బందులకు గురిచేస్తాయని ఆధ్యాత్మిక పండితుల వాక్కు. ఇలాంటి సమస్యల్లో ముఖ్యమైనది అప్పు. అలాంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే.. పౌర్ణమి రోజున కులదేవతా పూజ చేయటమే మంచి ఉపాయమని వారు చెప్తున్నారు.


వరుసగా మూడు పౌర్ణమి రోజుల్లో కులదేవతా పూజ చేయడం ద్వారా అప్పుల బాధల నుంచి గట్టెక్కవచ్చు. ఇంటి దేవతకు పౌర్ణమికి అభిషేకాలు చేయించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. 
 
పౌర్ణమి రోజున ఇంటి దేవతా చిత్ర పటానికి ముందు ఐదు నేతి దీపాలు వెలిగించాలి. ఆపై శక్తికి తగిన నైవేద్యాలను సిద్ధం చేసుకుని పూజ చేయాలి. ఇలా మూడు పౌర్ణమిల్లో.. లేకుంటే తొమ్మిది పౌర్ణమిలకు ఇంటి దేవతను నిష్ఠతో పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు పూర్తిగా తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
ఇంకా శుక్రవారం పూట ఉదయం పూట శుచిగా స్నానమాచరించి.. పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆపై పూజకు ముందు దుకాణానికి వెళ్లి రాళ్ల ఉప్పును తీసుకురావడం చేయాలి. ఇంటికి తెచ్చుకుని మహాలక్ష్మీదేవిని స్తుతించి.. డబ్బాలో ఉప్పును నింపి.. వాడుకోవాలి. ఇలా ప్రతి శుక్రవారం చేస్తే మహాలక్ష్మీ అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విరుదునగర్ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు : 17 మంది మృతి

ప్రధాని మోడీ రాజకీయ ప్రసంగంలో 59 సార్లు కాంగ్రెస్ పేరును ప్రస్తావించారు : ఖర్గే

కుక్కల బారినపడిన మచ్చల జింక - కాపాడి చంపి వండుకుని ఆరగించిన గ్రామస్థులు

ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టినరోజు - రూ.76 లక్షలు విరాళం ఇచ్చిన భువనేశ్వరి

కళ్యాణ్ బాబు ఆరోగ్యంపై ఆందోళన అక్కర్లేదు : చిరంజీవి

అన్నీ చూడండి

లేటెస్ట్

18-04-2026 శనివారం ఫలితాలు - కొన్ని సమస్యల నుంచి బయటపడతారు

Tirumala: పాలకడలిని పోలిన పొగమంచు.. తిరుమలలో అరుదైన దృశ్యం

త్వమేవ మాతా చ పితా త్వమేవ...

17-04-2026 శుక్రవారం ఫలితాలు (అమావాస్య) - పొగిడే వారితో జాగ్రత్త

అహోబిలం నరసింహ స్వామి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు

తర్వాతి కథనం
Show comments