Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలాల అమావాస్య.. పిల్లల యోగ క్షేమాల కోసం పూజ..

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (22:25 IST)
శ్రావణ మాసం, చివరి రోజున గురువారం నాడు పోలాల అమావాస్య వచ్చింది. శ్రావణ మాసంలో చివరి రోజున, భాద్రపదంలో మొదటగా వచ్చే రోజును పోలాల అమావాస్య అంటారు. ఆ పర్వదినాన గోమాత పేడతో ఇంటిని అలికి పసుపు, కుంకుమను కందమొక్కకు రాసి, కందమొక్కను అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి, ఆ తోరాన్ని కందమొక్కకు కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరాంటాలకు ఇచ్చి మనం కట్టించుకోవాలి. 
 
పిండి వంటలను అమ్మవారికి నివేదన చేయాలి. తర్వాత తాంబూలం, దానధర్మాలు వారి శక్తి మేరకు ఇచ్చుకోవాలని సంతానం నిలవని ఓ బ్రాహ్మణకు పోచమ్మ తల్లి వివరించినట్లు పురాణాలు వున్నాయి. అలాగే ఈ అమావాస్య రోజున పెళ్లయిన మహిళలు సంతానం కోసం, పిల్లల యోగ క్షేమాలను కోసం వ్రతాలు ఆచరిస్తారు. 
 
పూర్వీకుల అనుగ్రహాన్ని పొందడానికి, తర్పణం, శ్రద్ధ, పిండ దానం వంటి ఆచారాలను నిర్వహించాలి. ఈ ఆచారాల ద్వారా వారి ఆశీర్వాదాలు పొందవచ్చు. ఈ అమావాస్య రోజున పూర్వీకుల పేరు మీద అవసరమైన వారికి బట్టలు, డబ్బు లేదా ఆహారాన్ని దానం చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments