Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ నరసింహ స్వామి చిత్ర పటాన్ని ఇంట వుంచి పూజించవచ్చా?

సెల్వి
సోమవారం, 27 మే 2024 (12:51 IST)
శ్రీ మహావిష్ణువు అవతారం అయిన నరసింహావతారం ఈతిబాధలను తొలగిస్తుంది. రుణ బాధల నుంచి విముక్తి కలిగిస్తుంది. తన భక్తుడు ప్రహ్లాదుడిని కాపాడేందుకు అవతరించిన ఈ నరసింహ స్వామిని పూజించే వారికి సర్వశుభాలు చేకూరుతాయి. 
 
ఈ నరసింహ స్వామిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. శనివారం పూట లేదా ప్రతిరోజూ నిష్ఠతో పూజించే వారికి ఈతిబాధలు వుండవు. ఇంకా నరసింహ స్వామి ఆలయానికి వెళ్లి.. నేతితో దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
భక్త ప్రహ్లాదను తొడపై కూర్చుండబెట్టుకున్న నరసింహ స్వామి పటాన్ని ఇంట వుంచి పూజించే వారికి రుణబాధలు, శత్రు బాధలు వుండవు. అలాగే లక్ష్మీ నరసింహ స్వామిని ప్రతిమను లేదా పటాన్ని పూజించే వారికి సంపదలకు లోటుండదు. 
 
ప్రహ్లాదుడు, లక్ష్మీదేవితో కూడి నరసింహ స్వామి పటాన్ని ఇంట వుంచి పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది. నరసింహ స్వామికి తులసీ దళాలతో పూజించే వారికి సర్వ శుభాలు లభిస్తాయి. ఇంకా నరసింహ స్వామికి మందార పువ్వులను సమర్పించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌లో హిందూ మంత్రి కాన్వాయ్‌‍పై దాడి (Video)

ఆన్‌లైన్ గేమ్ కోసం అప్పు - తీర్చేమార్గం లేకు రైలుకిందపడి ఆత్మహత్య!!

ప్రకాశం జిల్లాలో పిడుగుపడింది... రెండు ప్రాణాలు పోయాయి...

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తర్వాతి కథనం
Show comments