Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రమూ లేదు..

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (10:18 IST)
Gayathri Devi
గాయత్రి మాత అంటే న గాయత్ర్యాః పరం మంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వచనము-అనగా తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రమూ లేదు అని భావం. గాయత్రి మంత్రం మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. 
 
గాయత్రి అనే పదం 'గయ', 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉంది. "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. గాయత్రి మాత అంత క్షతి మంతురాలు కాబట్టి పిల్ల పెద్దలు అందరు ఈ రోజు గాయత్రీ మాతను దర్శించుకొని అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాలి. 
 
ఈ రోజు అమ్మ వారికీ  కాషాయ లేదా నారింజ రంగు చీరతో అలంకరణ చేసి కొబ్బరి అన్నం, కొబ్బరి పాయసం, అల్లం గారెలు నివేదిస్తారు. ఈ రోజు గాయత్రి మాతను దర్శించుకుంటే.. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడమే కాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments