Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (14:30 IST)
ముక్కంటి అయిన పరమేశ్వరుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టమైన రోజు. పరమేశ్వరుడు ముందు దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించుకోవాలని అంటుంటారు ఆధ్యాత్మిక నిపుణులు. ఇలా వెలిగించిన దీపం వత్తి నుండి వచ్చే పొగ మానవ గుండె స్పందన మెరుగుపరుస్తుంది. సోమవారం రోజు సాయంత్రం పూట పూజ చేయాలి అనుకునే గృహిణీ మహిళలు ఒంటరిగానే కాకుండా భర్తతో కలిసి పూజ చేయడం వలన పుణ్యఫలమే కలుగుతుంది.
 
సోమవారం పూట శివాలయం గానీ, మరేదైనా గుడిలో లేదా మీ ఇంట్లో శివలింగానికి విభూదిని నీటిలో కలిపి అభిషేకం చేసుకోవాలి. ఇలా కాకపోయినా ఏదైనా పండ్ల రసాలతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే ఒకటి లేదా రెండు బిల్వ దళాలను ఉంచి పూజించాలి. 
 
ఇలా చేసుకున్న తర్వాత ఓం నమ: శివాయ అంటూ కొన్నిసార్లు ఆ శివయ్యను తలచుకుని చివరిగా హారతి ఇవ్వాలి. ఇలా చేయటం వలన ఆ మహేశ్వరుడికి ఎంతో ఇష్టమట. మీకు, మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు కలుగుతాయని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

తర్వాతి కథనం
Show comments