Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడి మాయం కావాలంటే.. శివునికి పాలాభిషేకం..?

Webdunia
సోమవారం, 17 మే 2021 (15:03 IST)
మానసిక ఒత్తిడితో పోరాడుతుంటే, చక్కెరతో కలిపిన పాలతో సోమవారం లేదంటే మంగళవారం శివునికి అభిషేకం చేయండి. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే మనఃకారకుడైన చంద్రుడిని పౌర్ణమి రోజున చంద్రునికి పూజ చేయడం ద్వారా ఒత్తిడి నుంచి తప్పుకోవచ్చు. 
 
చంద్ర గ్రహం యొక్క అనుకూలమైన ప్రభావాన్ని పొందడానికి, పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం, తెలుపు నువ్వులు, చక్కెర, బర్భీ వంటి స్వీట్లు మొదలైన అన్ని రకాల తెల్ల ఆహార పద్ధతులను నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా పౌర్ణమి రోజున శివుని జలాభిషేకం చేయాలి.
 
తెల్ల ఆవుకు సోమవారం రొట్టె, బెల్లం తినిపించడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయి. పాలు, పెరుగు, తెలుపు వస్త్రం, చక్కెర మొదలైన తెల్లని వస్తువులను సోమవారం దానం చేస్తే కూడా ప్రయోజనం ఉంటుంది. అలాగే కొలను, చెరువుల్లోని చేపలకు పిండిని ఇవ్వడం ద్వారా, వాటిని తినిపించడం వల్ల సంపద, కీర్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments