Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడి మాయం కావాలంటే.. శివునికి పాలాభిషేకం..?

Webdunia
సోమవారం, 17 మే 2021 (15:03 IST)
మానసిక ఒత్తిడితో పోరాడుతుంటే, చక్కెరతో కలిపిన పాలతో సోమవారం లేదంటే మంగళవారం శివునికి అభిషేకం చేయండి. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే మనఃకారకుడైన చంద్రుడిని పౌర్ణమి రోజున చంద్రునికి పూజ చేయడం ద్వారా ఒత్తిడి నుంచి తప్పుకోవచ్చు. 
 
చంద్ర గ్రహం యొక్క అనుకూలమైన ప్రభావాన్ని పొందడానికి, పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం, తెలుపు నువ్వులు, చక్కెర, బర్భీ వంటి స్వీట్లు మొదలైన అన్ని రకాల తెల్ల ఆహార పద్ధతులను నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా పౌర్ణమి రోజున శివుని జలాభిషేకం చేయాలి.
 
తెల్ల ఆవుకు సోమవారం రొట్టె, బెల్లం తినిపించడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయి. పాలు, పెరుగు, తెలుపు వస్త్రం, చక్కెర మొదలైన తెల్లని వస్తువులను సోమవారం దానం చేస్తే కూడా ప్రయోజనం ఉంటుంది. అలాగే కొలను, చెరువుల్లోని చేపలకు పిండిని ఇవ్వడం ద్వారా, వాటిని తినిపించడం వల్ల సంపద, కీర్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments