ఒత్తిడి మాయం కావాలంటే.. శివునికి పాలాభిషేకం..?

Webdunia
సోమవారం, 17 మే 2021 (15:03 IST)
మానసిక ఒత్తిడితో పోరాడుతుంటే, చక్కెరతో కలిపిన పాలతో సోమవారం లేదంటే మంగళవారం శివునికి అభిషేకం చేయండి. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే మనఃకారకుడైన చంద్రుడిని పౌర్ణమి రోజున చంద్రునికి పూజ చేయడం ద్వారా ఒత్తిడి నుంచి తప్పుకోవచ్చు. 
 
చంద్ర గ్రహం యొక్క అనుకూలమైన ప్రభావాన్ని పొందడానికి, పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం, తెలుపు నువ్వులు, చక్కెర, బర్భీ వంటి స్వీట్లు మొదలైన అన్ని రకాల తెల్ల ఆహార పద్ధతులను నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా పౌర్ణమి రోజున శివుని జలాభిషేకం చేయాలి.
 
తెల్ల ఆవుకు సోమవారం రొట్టె, బెల్లం తినిపించడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయి. పాలు, పెరుగు, తెలుపు వస్త్రం, చక్కెర మొదలైన తెల్లని వస్తువులను సోమవారం దానం చేస్తే కూడా ప్రయోజనం ఉంటుంది. అలాగే కొలను, చెరువుల్లోని చేపలకు పిండిని ఇవ్వడం ద్వారా, వాటిని తినిపించడం వల్ల సంపద, కీర్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

అన్నీ చూడండి

లేటెస్ట్

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments