Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం ఈశ్వరునికి దీపం వెలిగిస్తే?

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (21:53 IST)
దీపం జ్ఞానానికి, శాంతికి, సంపదకు ప్రతీక అని, సృష్టి స్థితి లయకారకులు, వారి దేవేరులు దీపంలోనే నిక్షిప్తమై ఉంటారని ప్రతీతి. నిత్యదీపారాధన ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయం అవుతాయి. 
 
సోమవారాలు, శుద్ధ ద్వాదశీ, చతుర్దశీ, పౌర్ణమి తిథులనాడైనా శివునికి దీపాలు వెలిగించాలి. అందుకూ అవకాశం లేని వారు మాసంలో వచ్చే పున్నమినాడు 365 వత్తులు గల గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడువునా దీపాలు పెట్టినంత పుణ్యం కలుగుతుంది. 
 
దీపాన్ని పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీకగా చెప్తున్నారు. దీపానికి వాడే ప్రమిద భూతత్వానికి, వత్తి ఆకాశతత్వానికి, తైలం జలతత్వానికి, వెలిగేందుకు సహకరించే గాలి వాయుతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలుగా చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

తర్వాతి కథనం
Show comments