సిరిసంపదలను ప్రసాదించే లక్ష్మీ కుబేర మంత్రం.. ఎలా పఠించాలి?

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (10:59 IST)
సిరిసంపదలకు అధిపతి శ్రీ మహాలక్ష్మీదేవి. సిరిసంపదలకు కాపలాదారుడు కుబేరుడు. వీరిద్దరినీ కలిపి పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. కోల్పోయిన అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సంపదను కోరుతూ లక్ష్మీ కుబేర పూజ చేయడం అన్ని విధాలా శ్రేష్ఠం. 
 
"ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమః'' అనే మంత్రాన్ని రోజూ 108 లేదా 1008 సార్లు ఉచ్చరించడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. కుబేరుని దిశగా పేర్కొనబడుతున్న ఉత్తర దిశను చూస్తున్నట్లు కూర్చుని పైన చెప్పబడిన మంత్రాన్ని స్తుతించాలి. 
 
కుబేరుడిని స్తుతించేటప్పుడు కుబేర యంత్రాన్ని వుంచి పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. కుబేర యంత్రానికి నాలుగు మూలలా పసుపు, కుంకుమ, చందనం వుంచి పువ్వులతో ప్రార్థించాలి. ఆపై కుబేర గాయత్రీ మంత్రాన్ని 108 లేదా 1008 సార్లు పఠించాలి. తద్వారా ధనాదాయం వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

లేటెస్ట్

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

తర్వాతి కథనం
Show comments