ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే.. భైరవుడి విభూతిని...?

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (14:29 IST)
ఇంట సానుకూల శక్తి పెరగాలంటే.. ఈ చిట్కాలు పాటించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఒకరి ఇంట్లో సానుకూల శక్తులు నిలవాలంటే ఇంట్లోని స్త్రీలు ప్రతి శుక్రవారం ప్రధాన గుమ్మాన్ని శుభ్రం చేసి గుమ్మానికి పసుపు రాసి గుమ్మానికి కుంకుమ పెట్టాలి. ఇలా చేయడం వల్ల సంపద చేరుతుంది. ఇంట్లో శాశ్వతంగా లక్ష్మీదేవి నివాసం చేస్తుంది. 
 
పటిక రాయిని నల్ల తాడుకు కట్టి ప్రధాన ద్వారానికి కట్టాలి. ఇంటి ముందు వినాయకుడి బొమ్మ లేదా గణేశ విగ్రహం ఉండటం వల్ల ఆ ఇంటి వాస్తు దోషాలు తొలగిపోయి ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
 
గణేశ విగ్రహానికి ప్రతిరోజూ పువ్వులు, ధూపం వేయడం ద్వారా ఆ ఇంట సుఖసంతోషాలు చేకూరుతాయి. శివాలయాల్లో భైరవుడికి అభిషేకం చేసిన విభూతిని కొనుగోలు చేసి, ఇంటి బయటి ద్వారానికి రెండు వైపులా కొద్దిగా ఉంచితే చెడు శక్తులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణంరాజు కస్టడీ కేసు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

అన్నీ చూడండి

లేటెస్ట్

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments