ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే.. భైరవుడి విభూతిని...?

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (14:29 IST)
ఇంట సానుకూల శక్తి పెరగాలంటే.. ఈ చిట్కాలు పాటించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఒకరి ఇంట్లో సానుకూల శక్తులు నిలవాలంటే ఇంట్లోని స్త్రీలు ప్రతి శుక్రవారం ప్రధాన గుమ్మాన్ని శుభ్రం చేసి గుమ్మానికి పసుపు రాసి గుమ్మానికి కుంకుమ పెట్టాలి. ఇలా చేయడం వల్ల సంపద చేరుతుంది. ఇంట్లో శాశ్వతంగా లక్ష్మీదేవి నివాసం చేస్తుంది. 
 
పటిక రాయిని నల్ల తాడుకు కట్టి ప్రధాన ద్వారానికి కట్టాలి. ఇంటి ముందు వినాయకుడి బొమ్మ లేదా గణేశ విగ్రహం ఉండటం వల్ల ఆ ఇంటి వాస్తు దోషాలు తొలగిపోయి ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
 
గణేశ విగ్రహానికి ప్రతిరోజూ పువ్వులు, ధూపం వేయడం ద్వారా ఆ ఇంట సుఖసంతోషాలు చేకూరుతాయి. శివాలయాల్లో భైరవుడికి అభిషేకం చేసిన విభూతిని కొనుగోలు చేసి, ఇంటి బయటి ద్వారానికి రెండు వైపులా కొద్దిగా ఉంచితే చెడు శక్తులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో బతకాలంటే ప్రత్యేక పాస్ట్ పోర్టు కావాలా? బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజస్థాన్‌లో దారుణం : నలుగురిని హత్య చేసి దహనం చేసిన మాజీ సర్పంచ్ మొదటి భార్య

నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే : సుప్రీంకోర్టు

స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు : కాలుష్య రహిత గోదావరి కోసం నిరంతర తనిఖీలు : పవన్ ఆదేశం

టెక్కీలుగా తక్కువ జీతానికే పనిచేసే బదులు బొగ్గుల పొయ్యిపై చికెన్ స్నాక్స్ అమ్మడం బెటర్, వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

తర్వాతి కథనం
Show comments