Sambrani on Saturday: శనివారం సాంబ్రాణి వేస్తే.. ఎవరి అనుగ్రహం లభిస్తుందో తెలుసా?

సెల్వి
శుక్రవారం, 22 ఆగస్టు 2025 (21:32 IST)
Sambrani
శనివారం సాంబ్రాణి వేస్తే.. ఎవరి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి 7 గంటల్లోపు.. అలాగే సాయంత్రం 6-7 గంటల్లోపు, అలాగే రాత్రి 8-9 గంటల్లోపు సాంబ్రాణి వేయడం ద్వారా సోమరితనం తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈతిబాధలు తగ్గుతాయి.శనేశ్వరుడు, భైరవుని అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే ఆదివారం సాంబ్రాణి వేయడం ద్వారా ఆత్మబలం పెరుగుతుంది. ఈశ్వరుడి అనుగ్రహంతో పాటు సిరి సంపదలు, కీర్తి, ప్రతిష్టలు వస్తాయి. అలాగే సోమవారం సాంబ్రాణి వేయడం ద్వారా దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి, మానసిక ప్రశాంతత, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
 
ముఖ్యంగా మంగళవారం సాంబ్రాణి వేస్తే నరదృష్టి దోషాలు దూరమవుతాయి. అప్పుల బాధలు తగ్గుతాయి. కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది. శత్రుభయం, ఈర్ష్య, అసూయ తొలగిపోతాయి. 
 
బుధవారం
నమ్మక ద్రోహం, ఇతరుల కుట్రల నుండి రక్షణ కలుగుతుంది. మహానుభావుల ఆశీర్వాదం. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.
 
గురువారం
సత్ఫలితాలు, చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
 
శుక్రవారం
మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది.
శుభకార్యాలు, అన్నింటిలోనూ విజయాలు వస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉచితంగా నిత్యావసర సరుకులు

Pothuluri: మొంథా తుఫాను- కూలిపోయిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం.. అరిష్టమా? (video)

స్నేహితులకు అప్పులు తీసిచ్చి.. వారు తిరిగి చెల్లించకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య.. ఎక్కడ?

Cyclone montha: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.. మంచిరేవుల గ్రామ రోడ్డు మూసివేత

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పారశాఠల్లో అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

లేటెస్ట్

సంఖ్యా శాస్త్రం: 12 నెలలు.. ఏ నెలలో పుట్టిన మహిళలు.. ఎలా వుంటారు..?

Sparsha Darshanam: శ్రీశైలం స్పర్శ దర్శనం చేసుకునే భక్తులకు ఉచిత లడ్డూ

27-10-2025 సోమవారం దినఫలాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

Skanda Sashti 2025: స్కంధ షష్ఠి రోజున పూజ ఎలా చేయాలి.. ఏ శ్లోకాన్ని పఠించాలి?

ఇంద్రకీలాద్రిపై నాగుల చవితి వేడుకలు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో?

తర్వాతి కథనం
Show comments