Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవింద ద్వాదశి 2024: శ్రీ నరసింహ స్వామిని పూజించాలి.. ఎందుకు?

సెల్వి
బుధవారం, 20 మార్చి 2024 (19:30 IST)
ఫాల్గుణ శుక్ల పక్షంలోని 12వ రోజున గోవింద ద్వాదశి పవిత్రమైన రోజున నరసింహ స్వామిని పూజించడం ద్వారా అప్పుల బాధలు తొలగిపోతాయి. ఈ గోవింద ద్వాదశి మార్చి 21న వస్తోంది. ఈ గోవింద ద్వాదశి హోలికి నాలుగు రోజుల ముందు వస్తుంది. 
 
గోవింద ద్వాదశి రోజున నరసింహ స్వామితో పాటు శ్రీకృష్ణుడిని ఆరాధించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున శ్రీకృష్ణ ఆరాధనతో జీవితంలో అన్ని రకాల ప్రతికూలతలను తొలగించుకోవచ్చు. గోవింద ద్వాదశి రోజున దేశంలోని సుప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. 
 
పూరీ జగన్నాథ్, తిరుమల శ్రీవారి ఆలయం గోవిందునికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. గోవింద ద్వాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సర్వాభీష్ఠాలు చేకూరుతాయి. విష్ణు సాయుజ్యం చేకూరుతుంది. గోవింద ద్వాదశి రోజున హిరణ్యకశిపుడిని వధించినట్లు పురాణాలు చెప్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

గంగలూరు అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు హతం!

ఏపీలో ఇద్దరికే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్లెవరంటే?: కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో మరోసారి చిరుత సంచారం- ఫిబ్రవరిలో తిరుమల విశేషాలు

టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు- రేవంత్ రెడ్డి

మాఘ గుప్త నవరాత్రి 2025: దుర్గా సప్తశతితో స్తుతించవచ్చు..

30-01-2025 గురువారం దినఫలితాలు : ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

మౌని అమావాస్య వేళ త్రివేణి యోగం.. ఈ మూడు రాశులకు లాభాలు

తర్వాతి కథనం
Show comments