నేతి అన్నాన్ని శివునికి నైవేద్యంగా పెడితే..?

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (18:50 IST)
Ghee Rice
పరిమళభరితమైన పుష్పములు చేత గాని లేదా మాల చేతగాని శివలింగమును విశేషముగా అలంకరించి పూజ చేస్తారో అట్టివారు అనంత ఫలమును పొందెదరు. రుద్రాక్ష పూలతో శివుని పూజిస్తే పని లో ఎన్ని అడ్డంకులు ఉన్నా చివరకు విజయం వారిదే అవుతుంది. తుమ్మిపూలతో ఈశ్వరుని పూజిస్తే భక్తి ఎక్కువ అవుతుంది. నందివర్థనం పూలతో శివునికి పూజ చేస్తే సుఖ శాంతులు కలుగుతాయి
 
శివునికి బిల్వ పత్రములతో పూజింస్తే వారికి మూడు జన్మలలో చేసిన పాపములు పోతాయి. నేతి అన్నాన్ని శివునికి నైవేద్యంగా పెడితే వారికి మృత్యు దోషాలు తొలగిపోతాయి. తెల్లని అన్నాంతో శివలింగాన్ని నిర్మించి దీనికి పూజలు చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఉండవు. 
 
నిత్య దేవతార్చన కు పుష్పములను ధనముతో కొనుగోలు చేయుట దోషము కాదు కానీ ఇతరుల వద్ద యాచన చేసి తెచ్చినచో అది అంతయు నిష్పలమై పోవునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అన్నీ చూడండి

లేటెస్ట్

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

తర్వాతి కథనం
Show comments