శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం ఇలా చేయాలి..

Webdunia
గురువారం, 19 మే 2022 (19:17 IST)
శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం రోజు పాటించాల్సిన నియమాలేంటో చూద్దాం. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి.. పసుపు లేదా ఎరుపు, లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి.. ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఆపై అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలి. 
 
నేతితో దీపం వెలిగించడం మరిచిపోకూడదు. తద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. 
 
అలాగే శుక్రవారం అమ్మవారికి తెల్లనిపువ్వులు అంటే జాజిపువ్వులు, మల్లెలు సమర్పిస్తే శుభఫలితాలు చేకూరుతాయి. పాలతో పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. శుక్రవారం విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తే.. గరికమాల తీసుకెళ్లడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-12-2025 సోమవారం ఫలితాలు - ఒత్తిడి పెరగకుండా చూసుకోండి...

01-12-2025 నుంచి 31-12-2025 వరకు మీ మాస ఫలితాలు

30-11-2025 ఆదివారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు

శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్‌ వద్ద విచారణ

తర్వాతి కథనం
Show comments