Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 రోజులు ఇలా చేసి చూడండి.. ఈ ఐదు వస్తువులతో దీపం వెలిగిస్తే?

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (10:11 IST)
21 రోజుల పాటు సుగంధ ద్రవ్యాలతో దీపం వెలిగిస్తే సర్వశుభాలు చేకూరుతాయి. ఈతిబాధలు, ఆర్థిక నష్టాలు వంటి ఇతరత్రా ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే.. ఈ ఐదు సుగంధ ద్రవ్యాలతో కూడిన పదార్థాన్ని దీపంతో కలిపి వెలిగించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. 
 
ఆ ఐదు వస్తువులు ఏంటో తెలుసుకుందాం.. ఇంటి పూజ గదిలోనూ, ఇంటికి ప్రధాన ద్వారానికి ఇరువైపులా తప్పకుండా దీపం వెలిగించాలి. 
 
ఇలా వెలిగించే దీపంలో ఆరోమా ఆయిల్స్ వాడాలి. ఇందులో భాగంగా.. యాలకుల నూనె, లవంగం నూనె, పచ్చకర్పూరం పొడి, జవ్వాదు పొడి, దవనం పొడి.. వీటినన్నింటి కొనుగోలు చేసి సమపాళ్లలో తీసుకుని అన్నింటిని బాగా కలుపుకుని.. దీపం వెలిగించేటప్పుడు రెండు చుక్కలు వదిలాలి. 
 
ఆ నూనెతో కలిపి ఈ సుగంధ ద్రవ్యాలతో కూడిన మిక్స్ కలపడం ద్వారా మంచి వాసన రావడమే కాకుండా ఇంట ప్రతికూలతలు తొలగిపోతాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
అలాగే ఈ దీపం వెలిగించిన 21 నిమిషం నుంచే శుభం జరగడం మొదలవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాచుపల్లి ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

నేటి నుంచి గ్రూపు-1 పరీక్షలు... కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

దళిత యువకుడు హత్య కేసు : వైకాపా మాజీ మంత్రి కుమారుడి హస్తం

బంగాళాఖాతంలో 'దానా' తుఫాను... ఏపీలో మళ్లీ వర్షాలు

బాలక్ బాబా నాకు మత్తు మందు తినిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు: యువతి ఆరోపణ

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి మెట్టుమార్గం రీఓపెన్

1,000 రాగి కలశాలతో మంత్రాలయంలో పవిత్ర క్షీరాభిషేకం (video)

18-10-2024 శుక్రవారం నాటి అదృష్ట రాశిఫలాలు

17-10-2024 గురువారం రాశి ఫలితాలు- నిరుత్సాహం వీడితే..?

శరత్ పూర్ణిమ రోజున ఏం చేస్తే పుణ్యం.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments