Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మముహూర్తం.. సకల కార్యసిద్ధికి సంకేతం.. దీపం వెలిగిస్తే? (video)

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (19:36 IST)
పూర్వజన్మ పాపాలు తొలగిపోవాలంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త సమయంలో దీపం వెలిగించాలని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. సాధారణంగా కార్తీక, మార్గశిర మాసాల్లో ఉదయం, సాయంత్రం రెండు పూటలా దీపం వెలిగిస్తే పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. ప్రత్యేకించి మార్గశిర మాసంలో సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్తంలో దీపం వెలిగిస్తే పూర్వ పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది.
 
బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 4.30 నుండి 6 గంటల వరకు. ఈ సమయంలో లేచి తలస్నానం చేసి పూజలు చేయడం ద్వారా వల్ల గొప్ప ఫలితాలు లభిస్తాయి. బ్రహ్మ ముహూర్తం పూజలకు, హోమాలకు దోషం లేదు. ముహూర్తం అవసరం లేదు. ఇది భగవంతుని సమయము కాబట్టి ఆ సమయములో అపవిత్రత ఉండదు. 
 
బ్రహ్మ ముహూర్త సమయంలో దీపం వెలిగించి దేవతలను పూజిస్తే ఇంట్లో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. బియ్యం పిండితో ముగ్గులు వేసి ... తర్వాత బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందు దీపం వెలిగించాలి.

సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు దీపం వెలిగించి పూజించాలి. ఉదయం బ్రహ్మ ముహూర్త సమయంలో ఇంట్లో దీపం వెలిగించి శివ మంత్రాన్ని పఠించవచ్చు. ఇలా చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వాస్తు దోషాలు తొలగిపోతాయి. 

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

16-08-2025 శనివారం దినఫలాలు - సర్వత్రా కలిసివచ్చే సమయం...

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

Janmashtami: శ్రీ కృష్ణుడి రాసలీలల పరమార్థం ఏంటి?

జన్మాష్టమి 2025: పూజ ఎలా చేయాలి? పసుపు, నీలి రంగు దుస్తులతో?

తర్వాతి కథనం
Show comments