శ్రీ మహావిష్ణును శనివారం అక్షింతలతో పూజించకూడదా?

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (05:00 IST)
శనివారం రోజున పరమేశ్వరునికి జిల్లేడు, గన్నేరు, మారేడు, తమ్మి, ఉత్తరేణు ఆకులు, జమ్మి ఆకులు, జమ్మి పువ్వులు మంచివని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మారేడు నందు శ్రీ మహాలక్ష్మీ దేవి, నల్ల కలువ యందు పార్వతీ దేవి, తెల్లకలువ యందు కుమార స్వామి వుంటారు. అలాగే చదువుల తల్లి సరస్వతీ దేవి తెలజిల్లేడులో, బ్రహ్మ కొండ వాగులో, కరవీర పుష్పంలో గణపతి, శివమల్లిలో శ్రీ మహావిష్ణువు కొలువై వుంటారు.
 
సుగంధ పుష్పాలలో గౌరీదేవి వుంటారు. అలాగే శ్రీ మహావిష్ణును శనివారం అక్షింతలతోనూ, మహాగణపతిని తులసీతోనూ, తమాల వృక్ష పువ్వులతో సరస్వతీ దేవిని, మల్లెపువ్వులతో భైరవుడిని, తమ్మి పూలతో మహాలక్ష్మిని, మొగలి పువ్వులతో శివుడిని, మారేడు దళాలతో సూర్యభగవానుడిని ఎట్టి పరిస్థితుల్లో పూజించకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. ఏకంగా 15 బ్యాంకుల శంకుస్థాపన

అన్నీ చూడండి

లేటెస్ట్

Kerala Sadya: శబరిమల అన్నదానంలో కేరళ సద్య.. పులావ్, సాంబార్, పాయసంతో పాటు..

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

తర్వాతి కథనం
Show comments